Nagarkurnool | తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై ఉక్కుపాదం మోపుతోంది. మొన్న ఫార్మా విలేజ్ పేరుతో లగచర్ల రైతులను జైల్లో వేసింది. నేడు మైనింగ్ పేరుతో నాగర్కర్నూల్ జిల్లా బల్మూరు మండల పరి�
KTR | తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనతో ఏ ఒక్కరూ కూడా సంతోషంగా లేరు. సంక్షేమ పథకాలు అమలు కాకపోవడంతో.. అన్ని వర్గాల ప్రజలరు రేవంత్ రెడ్డి సర్కార్పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
హడ్రా మాటలు నీటి మూటలు అవుతున్నాయి. చెప్పేదొకటి.. చేసేదొకటిగా అగుపిస్తున్నది. ‘ప్రభుత్వ స్థలాలు, పార్కులు, చెరువుల కబ్జాలపై ఉక్కుపాదం మోపుతాం’ అంటూ తరచు ప్రకటనలు గుప్పించే రెవెన్యూ, జీహెచ్ఎంసీ, హైడ్రా మ�
చారిత్రక వరంగల్ నగరాన్ని సాంస్కృతిక, సాహిత్య, నాటక రంగాల కార్యక్రమాలకు కేంద్రంగా నిలిపేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళోజీ కళాక్షేత్రం పడావుగా ఉంటున్నది.
హైదరాబాద్లో రూ.450 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక ఐటీ పారును ఏర్పాటు చేసేందుకు ‘క్యాపిటల్యాండ్' కంపెనీ ముందుకొచ్చింది. 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ పార్కును ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది.
కాంగ్రెస్ ప్రజాపాలనలో రైతుల మరణ మృదంగం మోగుతున్నదని మాజీ మంత్రి హరీశ్రావు ఆవేదన వ్యక్తంచేశారు. ఆదిలాబాద్ జిల్లాలో బ్యాంకు వేధింపులకు గిరిజన రైతు జాదవ్ దేవ్రావు ఆత్మహత్య ఘటన నుంచి తేరుకోకముందే.. అ�
తెలంగాణకు వేలకోట్ల పెట్టుబడులు వస్తున్నాయని సీఎం రేవంత్రెడ్డి చెబుతున్నదంతా తప్పుడు ప్రచారమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. గతంలో అమెరికా, దావోస్ పర్యటనల సందర్భంగా పెట్టు�
తమ సమస్యలు పరిష్కరించాలని చేనేత కార్మికులు కాంగ్రెస్ సర్కారును డిమాండ్ చేస్తున్నారు. ఏడాదిగా ఎక్కడి సమస్యలు అక్కడే ఉండడంతో వారంతా తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వ విధానంపై మండిపడుతున్నార
“కేసీఆర్ పాలనలో టైమ్కు నీళ్లచ్చినయ్.. ఆకాశం వైపు చూడకుండా పంటలు సాగు చేసినం.. టైమ్కు రైతుబంధు వ చ్చింది.. 24 గంటల కరెంటు ఉంది.. కష్టం లేకుం డా ఎరువులు దొరికినయ్.. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేశాం.. ర
Harish Rao | రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీశ్రావు మరోసారి నిలదీశారు. రైతులందరికీ రుణమాఫీ అయిపోయిందని ప్రచారం చేసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి గారూ.. అధికారుల చుట్ట�
Harish Rao | ఆదిలాబాద్ జిల్లాలో 24 గంటలు గడవకముందే రుణభారంతో మరో రైతు రాథోడ్ గోకుల్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్రంగా కలచివేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు అన్నారు. రుణమాఫీ పూర్తి చేశామని చెప్పుకుంటున్
MLA Vivekananda | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలతో రాష్ట్రానికి రూపాయి లాభం లేదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి వివేకానంద ఆరోపించారు.అమెరికా ,దావోస్ పర్యటనలతో పెట్టుబడులు తెచ్చామని ప్రజలను నమ్మించి
రాష్ట్రంలో జనవరి 26 నుంచి కొత్తగా పలు సంక్షేమ పథకాలు ప్రారంభిస్తామని చెప్తున్న ప్రభుత్వ తీరు చూస్తుంటే.. పేదలకు సంక్షేమ పథకాలు ఎలా అందించాలన్న సోయికంటే కోతలు ఎలా పెట్టాలన్న దురాలోచనే ఎక్కువ ఉన్నట్టు తెల�
‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు. వచ్చే ఆదాయం అప్పు లు, వడ్డీలు, జీతాలకే సరిపోతున్నది. అందుకే వీలైనం త వరకు పొదుపు చేస్తూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం’ అంటూ సీఎం రేవంత్రెడ్డితో పాటు ముఖ్యనేతలు పదే పద�