ఐటీ ఉద్యోగులను అవమానకరంగా మాట్లాడిన సీఎం రేవంత్రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని రెడో మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చే
దావోస్లో సీఎం రేవంత్రెడ్డి ఐటీ ఉద్యోగులపై చేసిన కురచ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని, వారికి భేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ప్రపంచ వేదికపై ఒక ముఖ�
అమీన్పూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్లిన ఎమ్మె ల్యే గూడెం మహిపాల్రెడ్డి విషయం తెలియగానే అర్ధాంతరంగా తన క్యాంప్ కార్యాలయానికి వచ్చి పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రెస్మీట్ పెట్టి క్యాంప్�
గ్యారంటీల అమల్లో లబ్ధిదారుల ఎంపికపై రీ సర్వే చేయాల్సిందేనని దరఖాస్తుదారుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల జారీ లబ్ధిదారుల ఎంపికలో అనేక అవకతవకలు జరిగిన నేపథ్యంలో దరఖాస్తుద�
ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరు రాలేదనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. ప్రజాపాలన గ్రామసభ జరుగుతుండగానే అధికారుల సాక్షిగా పురుగుల మందు తాగి ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో వరంగల్ ఎంజీఎం దవాఖ
మాజీ కౌన్సిలర్పై కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు, ఓబీసీ జిల్లా చైర్మన్ ఓర్సు తిరుపతయ్య దాడి చేసిన సంఘటన నర్సంపేట పట్టణం వడ్డెరకాలనీలో గురువారం సాయం త్రం చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉ�
MLC Kavitha | స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడానికి ఇంకెంత కాలం తాత్సారం చేస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.
RS Praveen Kumar | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ గురుకుల విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించారు. కానీ కాంగ్రెస్ పాలనలో అది సాధ్యం కావడం లేదు. కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్�
Harish Rao | రేవంత్ రెడ్డి సర్కార్ కోతల ప్రభుత్వంగా మారిపోయింది. ప్రజా పాలన అని చెప్పి.. చివరకు వృద్ధులకు అందించే వృద్ధాప్య పెన్షన్లను కట్ చేసి, వారి నోటికాడి బుక్కను లాగేసుకుంటున్నారు.
ఐటీ పరిశ్రమలో ఉండాలంటే నిజమైన ప్రతిభ, విద్య, అంకితభావం చాలా అవసరం.. కానీ సంచుల కొద్ది డబ్బులతో ఎమ్మెల్యేలను కొనడానికి, ఢిల్లీ బాసులకు డబ్బులు పంపించడానికి ఇలాంటివాటితో పనిలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రె
ప్రజలు ఎన్నిసార్లు ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టాలి? దరఖాస్తు పెట్టిన ప్రతిసారీ రూ.30, రూ.40 ఖర్చు అవుతున్నది. ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టాం.. మీసేవలో అప్లికేషన్ పెట్టాం.. ఇప్పుడు మళ్లీ గ్రామసభల్లో అప్ల
ప్రజాపాలన గ్రామ సభలు పేరుకే నిర్వహిస్తున్నారని, కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పిన వారికే ఇండ్లు, రేషన్ కార్డులు వస్తాయని ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే అంటున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వే
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానిది అసమర్థ పాలన అని, పోలీసు నిర్బంధం మధ్య గ్రామ సభలు నిర్వహించడం సిగ్గుచేటని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు. గ్రామ సభలు పెద్ద మాయ అని, ఎన్ని�