Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసుల పరంపర కొనసాగుతూనే ఉంది. రేవంత్ రెడ్డి సర్కార్ను ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరిపై అక్రమ కేసులు నమోదు చేస్తూనే ఉన్నారు.
Dasoju Sravan | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి, ఆయన బృందం ఏర్పాటు చేసిన హోర్డింగ్పై బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Harish Rao | రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం ఉదయం ఆదిలాబాద్ జిల్లాలోని బజార్హత్నూర్ మండలం వర్తమన్నూర్కు చెందిన మామిళ్ల నర్సయ్య పొలంలో ఉరేసుకున్నాడు.
KTR | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కల్యాణలక్ష్మి పథకం కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురవుతోంది. క్రాప్ లోన్ కింద కల్యాణలక్ష్మి సొమ్మును జమ చేశ
KTR | రేవంత్ రెడ్డి సర్కార్ అన్నదాతల ఉసురు పోసుకుంటున్నది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడంతో రైతన్నలు ఉరేసుకుంటున్నారు.
Chandrababu | దావోస్ పర్యటనపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఉండే కంపెనీలతో దావోస్ వెళ్లి ఎంవోయూలు చేసుకోవాలా..? ఆ అవసరమే లేదు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
MLA Raja Singh | రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ రాష్ట్రం లంచాల అడ్డాగా మారిందని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రూ.2 లక్షల రుణమాఫీ పూర్తయ్యిందంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్తున్న మాటలు శుద్ధ అబద్ధాలే. పూర్తిస్థాయిలో కాలేదని స్వయానా మంత్రి దామోదర రాజనర్సింహ చెప్తున్నరు. ఇకనైనా మోసపు మాటలు బంద్ పెట్టాలి’ అని బ�
‘స్థిరాస్తి వెంచర్ల పరిశ్రమలు.. 10 లక్షల ఎకరాలకు పైనే!.., రైతు భరోసాకు అర్హం కాని భూములు రాష్ట్రంలో రెండు లక్షల ఎకరాలు.., సాగుకు యోగ్యం కాని భూములు మూడు లక్షల ఎకరాలు..’ ఇవీ... దశాబ్దాల పాటు గోసపడిన తెలంగాణ రైతుకు �
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనలు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని, వీసీలను నియమించే అధికారం గవర్నర్కు కట్టబెట్టడం విడ్డూరమని మాజీ ఎంపీ వినోద్కుమార్ విమర్శించారు.
దావోస్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఐటీ నిపుణులు, ఉద్యోగులను దారుణంగా అవమానించారు. ఇందుకు ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పాలి. ఆ వ్యాఖ్యలు కేవలం ఐటీ నిపుణులను అగౌరవపర్చడమే కాకుండా ఐటీ హబ్గా ఉన్న తెలంగ�
సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రజలను మోసం చేసేందుకు సంక్షేమ పథకా ల పేరుతో గ్రామసభలు నిర్వహిస్తున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం రేవంత్రెడ్డి ప్రజాపాలన గ్రామసభల పేరిట డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. శుక్రవారం జనగా�
మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్కు రూ.10 వేల కోట్లు ఇవ్వాలని కేంద్ర మంత్రి మనోహర్లాల్ ఖట్టర్కు సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ర్టానికి వచ్చిన ఖట్టర్తో సీఎం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట�