రాబోయే రోజుల్లో రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో లంబాడీ శాసనసభ్యులకు మంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీని తండా పొలిమెరాల్లో కూడా రానివ్వమని ఎస్సీ,ఎస్టీ,బీసీ విద్యార్థి సంఘం రాష్ట అధ్యక్షుడు నరసింహా�
RS Praveen Kumar | సైబర్ పెట్రోలింగ్ పేరుతో తెలంగాణ భవన్పైనే దృష్టి కేంద్రీకరించారని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. నిజంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సైబర్ పెట్రోలింగ్ చేస్తున్నదా అని ప్రశ్నించార�
RS Praveen Kumar | రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. రాష్ట్రంలోని రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ రేవంత్ రెడ్డి ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్ర�
గోదావరి మంచినీటి పథకంలో రూ.5,383 కోట్ల పనుల కోసం జలమండలి టెండర్లను పిలిచింది. అయితే పైపులైన్ల దూరం పెంచి... అంచనా వ్యయాన్ని అంతకంతకూ పెంచి రూపొందించిన పథకం టెండర్లలో అర్హత ప్రమాణాలను ఇష్టానుసారంగా పొందుపరచడ
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ... తెలంగాణ తొలి దశ ఉద్యమ ఉద్ధృతి తర్వాత నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ ప్రాంతానికి మేలు చేస్తున్నామని చెప్పుకునేందుకు ఏర్పాటుచేసిన విశ్వవిద్యాలయం.
ఖాజానాలో డబ్బులు లేవు.. జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదంటూ సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రోజూ చేతులెత్తేస్తున్నారు. బల్దియాలో చేసిన పనులకు బిల్లులు ఇవ్వడం లేదంటూ కాంట్రాక్టర్లు కొత్త పనులు చే
సామాన్యులు సైతం సులభంగా ఇంటి నిర్మాణ, లే అవుట్ అనుమతులు పొందేలా ‘బిల్డ్నౌ’ విధానాన్ని అందుబాటులో కి తెచ్చామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, ఆచరణలో అది అంతా డొల్ల అని తేలిపోయింది. బిల్డ్నౌ యూజర్ ఫ్రెం�
కార్మికులు తమ హక్కుల సాధనకు ఐక్యంగా ఉద్యమించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు అధ్యక్షతన సంఘం కార్
జిల్లాలోని అలంపూర్ జోగుళాంబ ఆలయంలో ఆలయ అధికారులు, అర్చకులు గత కొంత కాలంగా అవినీతికి పాల్పడుతున్నట్లు పత్రికల్లో పెద్ద మొత్తంలో కథనాలు వెల్లువడుతున్నట్లు మండలి సభలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి �
హైదరాబాద్ నగరానికి ఆయువుపట్టు, ఊపిరి లాంటి ప్రాంతమైన గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని విక్రయించాలని అనుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ తెలివి తక్కువ నిర్ణయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు �
దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధికి సహకరించి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి శుక్రవారం సీఎం రేవంత్రెడ్డిని కలిసి విన్నవించారు. దుబ్బాక నియోజకవర్గంలో అత్యధికంగా గ్రామీణ ప్రాంతాలతో �
ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పందిస్తూ ‘ఉప ఎన్నికల
అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్ తప్పుడు లెక్కలు చెప్పి అడ్డంగా దొరికిపోయిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. అసెంబ్లీ, పార్లమెంట్ సాక్షిగా రాష్ట్ర సర్కారు బండారం బట్టబయలైందని
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ ధూంధాం ప్రదర్శించింది. ప్రతీ సందర్భంలో, ప్రతీరోజు అధికార కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ పైచేయి సాధించిందని రాజకీయవర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కాంగ్�
CAG | కాంగ్రెస్ కపట నాటకం మరోసారి బట్టబయలైంది. కేసీఆర్ పాలనలో చేసిన అప్పుల మీద కాంగ్రెస్ చెప్పేవన్నీ తప్పుడు లెకలేనని మరోసారి తేలిపోయింది. స్వయంగా ప్రభుత్వమే అసెంబ్లీ సాక్షిగా ఈ గణాంకాలను బయట పెట్టుకున