రాష్ట్రంలో కులగణన శాస్త్రీయంగా జరగలేదని ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ ఐ తిరుమలి అభిప్రాయపడ్డారు. శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రంలో బీసీలు 53 శాతం ఉన్నట్టు తేల్చిందని, కానీ ఈ సర్వేలో ఏడు శాతం తగ్గడమేమిటని ఆయన ప్రశ్న�
కులగణన సర్వేను సక్రమంగా చేయడం చేతకాని ప్రభుత్వం.. మంచి పాలన ఎలా అందిస్తుంది? అని బీఆర్ఎస్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్సీ కేపీ వివేకానందగౌడ్ ప్రశ్నించారు. రేవంత్రెడ్డి సరార్ ఏది చేసినా తిరోగమనమేనని, అన్�
Telangana | కాంగ్రెస్ ప్రభుత్వంపై విద్యార్థినులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని అమ్మాయిలు మండిపడుతున్నారు.
Kodangal | వేసవి ప్రారంభానికి ముందే తాగునీటి కటకట మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే మంచి నీటి కరువు ఏర్పడింది. కొడంగల్ నియోజకవర్గంలోని టేకుల్ కోడ్ గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ప�
KTR | జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామంలో గేదెల కోసం తీసుకున్న లోన్ కట్టలేదని బ్యాంకు అధికారులు ఇంటి గేటు పీక్కెళ్లిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణం �
గడిచిన ఏడాది పాలనలో రైతన్నలకు ఒరిగిందేం లేదు. బీఆర్ఎస్ హయాంలో పదేళ్లు సమయానికి నీళ్లు, పంట పెట్టుబడి సాయం, మద్దతు ధరకు కొనుగోళ్లలో కళకళలాడిన అన్నదాతలు.. గడిచిన ఏడాదిగా ఎన్నో అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇ�
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల పెంపు విషయంలో ప్రభుత్వం తాత్సారం చేస్తే బీసీలు మూకుమ్మడిగా యుద్ధం ప్రకటించాలని జాతీయ వెనకబడిన తరగతుల కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ వీ ఈశ్వరయ్య పిలుపునిచ్చార�
రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతున్నది. దీంతో బోర్లు, వ్యవసాయబావుల్లో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. ప్రభుత్వం సాగునీటిపై దృష్టి పెట్టకపోవడంతో ఈ యాసంగిలో వేసిన పంటలు ఎండిపోతున్నాయి.
కామారెడ్డి గడ్డ ఉద్యమాలకు కేంద్ర బిందువు. నాడు తెలంగాణ రాష్ట్ర సాధనకు ఈ ప్రాంతం ఊపిరి పోసింది. నాడు ఉద్యమ ప్రస్థానంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన కామారెడ్డి నుంచే 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్ట�
‘ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదని’ అంటారు. నిజమే రైతు బాగుంటేనే రాష్ట్రమైనా, దేశమైనా సుభిక్షంగా ఉంటుంది. సమైక్య పాలనలో తెలంగాణ రైతాంగం, వ్యవసాయం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. అప్పులు, ఆక�
ఏపీ, తెలంగాణ రాష్ర్టాలను ప్రస్తుతం మద్యం మాఫియా నడిపిస్తున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బుధవారం బీఆర్ఎస్ నేతలు పల్లె రవికుమార్గౌడ్, ఉపేంద్రతో కలిసి ఆ�
సన్న వడ్లు పండిస్తే రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నమ్మించింది. తీరా పంట విక్రయించి రెండునెలలు దాటినా డబ్బులు ఖాతాల్లో జమకాలేదు. ఎప్పుడు పడతాయో కూడా అధికారులు చెప్పడం లేదు. ఆరుగాలం కష�
ఏడాది గడిచినా ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలే.. ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వమంటే ఇదేనా అని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ప్రశ్నించారు. టీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని బుధవారం నాం�
బ్రోకర్ మాటలతో రేవంత్రెడ్డి అధికారం చేపట్టారని, 15 నెలల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని, ఆరు నెలల్లో రేవంత్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు జోస్యం చెప్పారు. మహబూబా
సీఎం రేవంత్రెడ్డి సొంత ఇలాకాలో కాంగ్రెస్ పార్టీకి గడ్డుపరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇటీవల కాలంలో చాలామంది కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరుతున్నారు. బుధవారం కూడా రేవంత్�