సీఎం రేవంత్రెడ్డి పాలనలో విద్యావ్యవస్థ గాడి తప్పిందని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. బుధవారం తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మ�
బీఆర్ఎస్ మొదటి నుంచీ చెప్తున్నట్టు కేంద్రంలోని అధికార బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ఒకే గూటి పక్షులని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. నువ్వు కొట్టినట్టు చేస్త
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 20వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధులు జే
రైతు భరోసా వెబ్సైట్లో రైతుల భూములు గల్లంతవుతున్నాయి. పెద్ద సంఖ్యలో రైతుల భూముల వివరాలు వెబ్సైట్లో కనిపించడం లేదు. కొంతమంది రైతులకు సంబంధించిన మొత్తం భూముల వివరాలు కనిపించకపోగా, మరికొందరి భూముల వివ�
కాంగ్రెస్ సర్కార్ అన్నీ కోతలు పెడుతున్నది. ఎన్నికల ముందు అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలను మోసం చేస్తున్నది. ఏడాది గడుస్తున్నా ఇంత వరకు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఏ ఒక్కటి
మద్యం ధరల పెంపు ఇష్టం లేనేలేదనుకుంటూనే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క బీరుపై గరిష్ఠంగా రూ.40 పెంచింది. మద్యం ప్రియులు ఎక్కువగా తాగే ఓ బ్రాండ్ బీరు ధర గరిష్ఠంగా రూ.260కి చేరింది.
పేదల ఇళ్ళపై కాంగ్రెస్ ప్రభుత్వం పగబట్టిందంటూ జవహర్నగర్ ప్రజలు శాపనార్థాలు పెట్టారు. అట్టలు పెట్టుకుని, కవర్లు చుట్టుకుని గుడిసెల్లో బ్రతుకుతున్న.. ఆడబిడ్డలతో క్రిమికిటాలతో కాలం వెళ్ళదీస్తుంటే సీఎ�
అవునన్నా, కాదన్నా... రైతుబంధు పథకంతోనే రాష్ట్రంలో సాగు విస్తీర్ణంతోపాటు పంటల ఉత్పత్తి బాగా పెరిగిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.
తెలంగాణ శాసన సభ్యులు పార్టీ మారిన వ్యవహారంపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చినా, వ్యతిరేకంగా ఇచ్చినా అది చరిత్రాత్మకం అవుతుంది. ఒక పార్టీ �
దశాబ్ద కాలం క్రితం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే (ఎస్కేఎస్), ఇటీవల నిర్వహించిన తెలంగాణ కులగణన సర్వే (టీసీఎస్) గణాంకాల మధ్య బీసీ జనాభా శాతం విషయంలో వ్యత్యాసం ఉన్నదన్న చర్చ తీవ్రంగా జరుగుతున్నది. బీసీల �
చెరువుల్లో మట్టి పోస్తున్న వారి సమాచారాన్ని తెలియజేయాలని హైడ్రా కోరింది. ఇందు కోసం ప్రత్యేకంగా 9000113667 ఫోన్ నంబర్ను కేటాయించింది.అలాగే చెరువులో మట్టి పోస్తున్న లారీలు, టిప్పర్లు, ట్రాక్ట ర్లు, మట్టిని ని�
రేవంత్ ప్రభుత్వం కుల గణన పేరుతో తప్పుడు సర్వే చేయించి బీసీలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. మండలంలోని గుండ్రాంపల్లిలో మంగళవారం విలేకరుల �
Congress Party | రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శిక్షణ శిబిరం రసాభసగా ముగిసింది.