Medchal | పేదల ఇళ్ళపై... కాంగ్రెస్ ప్రభుత్వం పగబట్టిందంటూ జవహర్నగర్ ప్రజలు శాపనార్థాలు పెట్టారు. అట్టలు పెట్టుకుని, కవర్లు చుట్టుకుని గుడిసెలో బ్రతుకుతున్నాం... కాయకష్టం చేసి కాలం వెళ్లదీస్తుంటే సీఎం రేవంత�
MLC Kavitha | కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.
రేవంత్రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 14 మాసాలు పూర్తయ్యాయి. ఈ విధమైన సూచీల పతనం అందులో కొంతకాలం పాటు జరిగి ముగిసి ఉంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం కొత్తది, పదవికి తను కొత్త కనుక. దానిని హనీ�
శతాబ్దానికి పైగా చరిత్ర ఉన్న పార్టీ, అర్ధ శతాబ్దానికి పైగా సువిశాల భారతాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్. గత వైభవాన్ని చూసి మురిసిపోతున్న ఆ పార్టీ కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ముంగిట ఉన్నది.
ఎటు నుంచి అధికారులు వచ్చి ఎవరి పొలంలో టేపులు పట్టి కొలుస్తరో... ఏ రోజు కాంగ్రెస్ నాయకులు వచ్చి మీ భూములియ్యాల్సిందే.. ఇయ్యకుంటే గుంజుకుంటమని బెదిరిస్తరో... ఏ అద్దమరాత్రి పోలీసులు వచ్చి తమ ఇంట్లో నిద్రపోతు�
నాడు కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో ఎస్సీ జనాభా 63,60,158 (18 శాతం) ఉండగా, ఎస్టీ జనాభా 36, 02,288 (10శాతం) ఉన్నది. బీసీ జనాభా 1,85,61,856 (51శాతం) కాగా, ముస్లిం జనాభా 46,25,062 (13శాతం) ఉన్నది.
సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గంలో గులాబీ దళం కదం తొక్కింది. కాంగ్రెస్ హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు నిరసన దీక్ష కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతమైంది.
‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధాన్యానికి మద్దతు ధర చెల్లిస్తాం. సన్న రకం వరి సాగుకు క్వింటాలు ధాన్యంపై రూ.500 బోనస్ ఇస్తాం.’ అని అసెంబ్లీ ఎన్నికల సమయం లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ బోగస్ అని తేలిపోయిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. రేవంత్ సర్కారు పాలనలో రైతులది భరోసాలేని బతుకైందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో జనాలకు కూల్చివేతల భయం పట్టుకున్నది. ప్రజా సంక్షేమానికి పాటుపడుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రజాపాలన ప్రభుత్వం ప్రజలకు చుక్కలు చూపుతోంది. ఇప్పటికే హై దరాబాద్తోపాటు పలు పట్�
దేశంలోనే గొప్ప విజన్ ఉన్న నేతగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గడించారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం వరంగల్ జిల్లా రాయపర్తి మండల
సీఎం రేవంత్రెడ్డి సొంత నియో జకవర్గంలో గులాబీ దళం కదం తొక్కింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఏర్పాటు చేసిన రైతు నిరసన దీక్ష కనీవిని ఎరుగని రీతిలో సక్సెస్ అయింది
కోస్గిలో రైతు నిరసన దీక్ష .. హాజరైన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులు
మహబూబ్నగర్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పచ్చి అబద్ధాల కోరని.. ఎన్నికల ముందు ఇచ్�
చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ను సీఎం రేవంత్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. రంగరాజన్ వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే కాలే యాదయ్య రేవంత్కు ఫోన్ చేసి మాట్లాడించారు.