CPIML | జవహర్నగర్, ఫిబ్రవరి 9 : నిరుద్యోగులకు రూ. 4 వేల భృతి... వృద్ధులకు రూ. 4వేల పింఛన్ ఏమైందని సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసి హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఝన్సీ ప్రశ్నించారు.
KTR | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నుంచి మొదలుకుంటే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల వరకు బీసీలకు 50 శాతానికి మించి సీట్లు కేటాయించిన పార్టీ కేవలం బీఆర్ఎస్సే అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ �
Harish Rao | హైదరాబాద్లోని ఆదిభట్లలో మరో రియల్టర్ ఆత్మహత్య చేసుకోవడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మొన్న కొంపల్లిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య, �
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో రైతుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం పోలీసుల పహారాలో పట్టా భూముల సర్వే నిర్వహించారు. వందలాది మంది పోలీసుల బందోబస్తు నడుమ వికారాబాద్ జిల్లా
ఐరన్లెగ్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి పోయి కాంగ్రెస్కు గుండుసున్నా తీసుకొచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఎద్దేవా చేశారు. రేవంత్రెడ్డి కాంగ్రెస
Congress MLAs | ఇటీవల జరిగిన సీఎల్పీ భేటీ అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో అంతర్మథనం మొదలైనట్టు తెలుస్తున్నది. అధికారంలో ఉన్నామా? లేక ప్రతిపక్షంలో ఉన్నామా? అన్న సందిగ్ధత వారిలో నెలకొన్నది. పనుల్లేవు.. పైసల్లేవు.. ప�
దేశంలో కాంగ్రెస్ పని ఖతమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మొన్న మహారాష్ట్ర, ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ను ప్రజలు పట్టించుకోలేదని తెలిపారు. తెలంగాణలో స్థానిక సం స్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస
అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం లక్ష్యానికి రాష్ట్రంలోని కాంగ్రస్ సర్కార్ తూట్లు పొడుస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. ఈ పథకం కింద స్కాలర్షిప్ నిధులను విడుదల చేయ
ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు గాడిద గుడ్డు మిగిలిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవాచేశారు. హర్యానా, మహారాష్ట్రతోపాటు తాజాగా ఢిల్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంలో రాహుల్గాంధీ, రేవంత్రెడ్డ�
మల్లన్నసాగర్ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత సీఎం రేవంత్రెడ్డిపై ఉన్నదని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు. సిద్దిపేట జిల్లాలో నిర్మించిన శ్రీకొమురవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్�
ఎన్నికల ముందు హామీ ఇచ్చి.. ఆశజూపి.. అధికారంలోకి వచ్చాక మొండిచేయి చూపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీసీలు భగ్గుమంటున్నారు. రాజ్యాంగ బద్ధంగా 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్న మాటలను తుంగలో తొక్కారని మండ�
దేశంలోని అన్ని రాష్ర్టాల్లో కాంగ్రెస్ పార్టీ ఖతమవుతున్నదని స్థానిక సంస్థల ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి అన్నా రు. శుక్రవారం ఆయన జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ నియోజకవర
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, పెండింగ్ స్కాలర్షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను శనివారం దహనం చేశార�