సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోని గిరిజనులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పచ్చని పొలాల్లో ఫార్మా కంపెనీలు, ఇండస్ట్రియల్కారిడార్ దౌర్జన్యంగా భూములను లాక్కొంటున్నారు. ఉన్న ఎకరం, రెండెకరాలన�
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పేర్కొన్నారు. కొత్తపల్లి మండలంలోని నిడ్జింత గ్రామంలో శనివారం ఏర్పాటు
Rythu Bandhu | సీఎం ఇలాకలో టకీటకీ మని రైతు భరోసా డబ్బులు పడతాయని ఎదురు చూసి సహనం కోల్పోయిన బాధిత రైతు జాతీయ రహదారి 167కే పై బారికేడ్ పెట్టి నిరసన తెలిపేందుకు యత్నించాడు.
Ration Cards | ప్రజా పాలనలో, కులగుణన సర్వేలో, గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు మరోసారి రేషన్ కార్డు కోసం మీసేవలో దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే.
KTR | కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు కోపంగా ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల్లోకి వెళ్తే కొడతారని అన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శనివారం జ�
Delhi Elections | ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు సెటైర్లు వేశారు. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు గాడిద గుడ్డు మాత్రమే మిగిలిందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పైసా ఇవ్వలేదని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గానికి మంత్రులు వస్తున్నారు పోతున్నారు తప్ప ఒక్క రూపాయి నిధులు కూడా కేటాయించిన దా�
KTR | కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. పదేళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఏడాది కాలంగా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని తెలిపారు. దినదిన గండం�
రేషన్ కార్డులకు మీసేవా దరఖాస్తుల పేరుతో కాంగ్రెస్ పార్టీ మరోసారి దగా చేస్తున్నదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుల పేరిరు ప్రజలను ఇంకెన్ని సార్లు మోసం చేస్తారన�
ముఖ్యమంత్రి చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (సీపీఆర్వో) ఎవరు? అనేది ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం 2023 డిసెంబర్లో సీనియర్ జర్నలిస్ట్, కాంగ్రెస్ నేత అయోధ్యరెడ్డిన�
కులాలు, ఉపకులాల వారీగా జనాభా లెక్కలను వెల్లడించేందుకు ప్రభుత్వం వెనుకంజ వేస్తున్నది. పూర్తి నివేదికను బయటపెట్టే విషయంలో పూర్తిగా డైలామాలో పడింది. ఇప్పటికే సర్వేను తప్పులతడకగా, పూర్తిగా అసంబద్ధంగా నిర్