బత్తిని రాధికాగౌడ్ అనే మహిళకు హైదరాబాద్లోని ఉప్పల్ చిలుకానగర్లోని కల్యాణపురి పార్కు వద్ద పాలకేంద్రం ఉన్నది. రోజూ ఇంటింటికి తిరిగి పాల పాకెట్లు విక్రయిస్తూ కుటుంబాన్ని సాదుకుంటుంది.
పెండింగ్ బిల్లుల కోసం ఎన్నిసార్లు వినతులు సమర్పించినా రాష్ట్ర సర్కారు నుంచి సరైన స్పందనలేకపోవడంతో సర్పంచ్ల జేఏసీ ఇక తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులకు ఎన్�
పంచ పాండవులెందరంటే మంచం కోళ్ల లెక్క ముగ్గురు అని చెప్పి, రెండు వేళ్లు చూపించి, ఒకటి రాశాడంట వెనుకటికొకడు. తెలంగాణలో రేవంత్ సర్కారు చేసిన కులగణన సర్వే కూడా అచ్చం అలాంటిదే. సమగ్ర సర్వే పేరిట చేపట్టిన గణనలో
“కాంగ్రెస్ ఎన్నికల సమయంలో బీసీల రిజర్వేషన్లు 42 శాతం పెంచుతామని హామీ ఇచ్చింది. ఇప్పుడేమో హ్యాండిస్తున్నది. అధికారంలోకి రాకముందు చెప్పిందేమిటి? ఇప్పుడు చేస్తున్నదేమిటి?’ అంటూ బీసీ సంఘాల నేతలు ఫైర్ అవుత
రేవంత్ ప్రభుత్వం చెల్లని నాణేల్లాంటి హామీలతో ప్రజలకు భ్రమలు కల్పిస్తున్నది. వాటిలో ఒకటి బీసీ కులగణన. స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల అవసరార్థం ఇప్పుడు ఈ లెక్కలు చేపట్టింది. మొదట ఈ కార్యాన్ని బీసీ
‘కులగణన’ చిచ్చు రగులుతూనే ఉన్నది. రిజర్వేషన్లపై నాలుక మడతపెట్టిన కాంగ్రెస్పై బడుగుల నుంచి ఆగ్రహం పెల్లుబుకుతూనే ఉన్నది. కులగణన నివేదిక ఓ తప్పుల తడక అని, తమ కులాలకు తీరని అన్యాయం జరుగుతున్నదని బీసీ సంఘా
రాష్ట్రంలోని గురుకులాలను వైకుంఠధామాలుగా మార్చిన ఘనత సీఎం రేవంత్రెడ్డిదేనని బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఆర్ఎస్ప్రవీణ్కుమార్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని గురుకులాలను మృత్యుకుహారాలుగా మార్చారని మండిప�
రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు షమీమ్ అక్తర్ ఏకసభ్య కమిషన్ చేసిన సిఫార్సులు అశాస్త్రీయంగా ఉన్నాయి. దశాబ్దాలుగా వర్గీకరణ కోసం పోరాడిన కులాలకు ఇందులో తీవ్ర అన్యాయం జరిగింది. వర్గీకరణను మొక్కుబడిగా చ
మాయమాటలు, గారడీ విద్యలకు కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరు. విజ్ఞులను కూడా అజ్ఞానులుగా మార్చడం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. సామాన్యులనే కాదు, పీజీలు, పీహెచ్డీలు చేసినవారిని కూడా ఆ పార్టీ మాయచేయగలదు. మ
Jeevan Reddy | మాటతప్పడం, మడమ తిప్పడం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉన్న పేటెంట్ హక్కు అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు.
BC Population | రాష్ట్రంలో బీసీలను తగ్గించేలా కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన సర్వేను చేపట్టిందని పెంబర్తి విశ్వకర్మ సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు అయిలా సోమ బ్రహ్మచారి మండిపడ్డారు. బీసీలను తగ్గించే విధంగా