Vangapalli Srinivas | ఎస్సీ వర్గీకరణ ఆమోదం ద్వారా మాదిగ అమరవీరుల ఆత్మలు శాంతించాయని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ అన్నారు. మాదిగ అమరవీరుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోని ఇంటికో ఉ�
R.Krishnaiah | రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో ఇచ్చిన మాట ప్రకారం 61 ఏళ్లు నిండిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
RS Praveen Kumar | నీటిపారుదల, వ్యవసాయ, పట్టణాభివృద్ధి, రియల్ ఎస్టేట్ రంగాలను రేవంత్ సర్కార్ నాశనం చేసినట్టే విద్యారంగాన్ని నాశనం చేస్తోంది అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు.
Osmania University | అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థినులు నిరసన తెలిపారు.
Harish Rao | సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో డంపింగ్ యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరసన చేస్తున్న రైతులు, స్థానికులకు మాజీ మంత్రి హరీశ్ రావు మద్దతు ప్రకటించారు.
రేషన్ కార్డుల జారీ విషయంలో రేవంత్ ప్రభుత్వం పిల్లిమొగ్గలు వేస్తున్నది. కొత్త కార్డులు ఇచ్చిందీ లేదు.. పాత వాటిలో మార్పులు చేసిందీ లేదు. కేవలం దరఖాస్తుల స్వీకరణకే పరిమితమవుతున్నది.
అబద్ధపు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ఫ్లాప్ అయిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. అధికారంలోకి వచ్చి 14 నెలలైనా ప్రజల కోసం ఒక్క రూపా యి కూడా ఖర్చుచేయలేదని ధ్వజమెత్తారు.
అంతర్జాతీయ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్..తాజాగా హైదరాబాద్లో నూతన క్యాంపస్ను ప్రారంభించింది. గచ్చిబౌలిలో 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ అధునాతన భవనాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రె�
సీఎం రేవంత్రెడ్డి పాలనలో ఇసుక అక్రమ దందా యథేచ్ఛగా కొనసాగుతున్నదని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాం క్ విమర్శించారు. హైదరాబాద్ తెలంగా ణ భవన్లో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందిర మ్మ ఇండ్లకు,
సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గమైన కొండంగల్ నియోజకవర్గం పరిధిలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకోసం రైతులను అధికారులు బెదిరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూములివ్వకుంటే కోర్టు ద్వారా ప్రభ
లిక్కర్ కంపెనీల ఒత్తిళ్లకు తలొగ్గి, వారికి అనుకూలంగా బీర్ల ధరలు పెంచిన సీఎం రేవంత్రెడ్డిది క్విడ్ప్రోకో పాలసీ అని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఘాటుగా విమర్శించారు. నాడు లిక్కర్ కంపెనీల ఒత్తిళ్లకు
వేసవి సమీపిస్తున్నందున మేడిగడ్డ బరాజ్కు వెంటనే మరమ్మతులు చేపట్టి రైతులకు సాగు నీరందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. మే
మహిళా రైతు బర్రెల కోసం తీసుకున్న బ్యాంకు రుణం చెల్లించలేదంటూ వారి ఇంటి గేటును తీసుకెళ్తారా? ఇంత దారుణమా? అని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. అప్పు కింద ఆడబిడ్డల పుస
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రీ సర్వేలు, వాయిదాల పద్ధతి లేకుండా ఏ పథకాన్ని సక్రమంగా అమలు చేయడం లేదని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ఎద్దేవా చ�
రాష్ట్రంలో కులగణన శాస్త్రీయంగా జరగలేదని ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ ఐ తిరుమలి అభిప్రాయపడ్డారు. శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రంలో బీసీలు 53 శాతం ఉన్నట్టు తేల్చిందని, కానీ ఈ సర్వేలో ఏడు శాతం తగ్గడమేమిటని ఆయన ప్రశ్న�