Sports | గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకుల్లో క్రీడా సామర్థ్యాలను వెలికి తీయాలనే ఉద్దేశంతో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఊరూరా లక్షల రూపాయలు వెచ్చించి ఖరీదైన సర్కారు భూములలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు �
MLC Kavitha | ఏ కారణం లేకుండా బీఆర్ఎస్ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న నాయకులను టార్గెట్ చేస్తున్నార బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమె
MLC Kavitha | బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం మాత్రమే రిజర్వేషన్లు కల్పిస్తామనడం దారుణమని, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.
తమను గెలిపిస్తే ట్రిపుల్ ఆర్ సమస్య లేకుండా చేస్తామన్న రేవంత్ రెడ్డి.. అధికారంలో వచ్చి 14 నెలలైనా పరిష్కరించలేదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విమర్శించారు. బాధితులు ధర్నాలు, నిరసనలు చేస్తున్నా ముఖ్యమంత్రి వార�
గత నెల 26న రేవంత్ సర్కార్ ఎంతో ఆర్భాటంగా రేషన్కార్డులు, ఆత్మీయభరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను ప్రారంభించింది. అయితే, అందులో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మండలానికి ఒక గ్రామాన్ని పైలట్గా �
దేశానికి పల్లెలు పట్టుగొమ్మలని జాతిపిత మహాత్మా గాంధీజీ చెప్పారు. గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందని గాంధీజీ మాటలకు అర్థం. జాతిపిత చూపిన బాటలో ఆయుధం పట్టకుండా ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్.. పోరాడి సాధించ�
‘ఎవరెంతో వారికంత’ అన్నది అత్యంత ప్రజాస్వామికమైన డిమాండ్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సందర్భంలోనూ భవిష్యత్తు గురించిన చర్చలు జరిగాయి. 50 శాతానికి పైగా బీసీలు మన రాష్ట్రంలో ఉన్నారు. సహజంగానే వీరికి అ�
రాష్ట్రంలో నీటిపారుదల, వ్యవసాయ, పట్టణాభివృద్ధి, రియల్ఎస్టేట్ రంగాలను నాశనం చేసినట్టే రేవంత్రెడ్డి సరార్ విద్యారంగాన్ని సైతం నిర్వీర్యం చేస్తున్నదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆగ్రహ�
ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ జెండా పట్టని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించే నైతిక హక్కు లేదని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. 14 సంవత్సరాల పాటు తెలంగాణ