రుణమాఫీ తరహాలోనే రైతు భరోసా పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసానికి గురిచేస్తున్నదని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి విమర్శించారు. ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. నారాయణఖే�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై సీఎం రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమ
Lingala Kamalraj | తెలంగాణ రాష్ట్ర జాతిపిత, తొలి సీఎం, మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఖమ్మం మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్ అన్నారు.
Harish Rao | తెలంగాణ నీటి ప్రయోజనాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గండి కొడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుండటం దుర్మార్గమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రావు విమర్శించారు. కృష్ణా జలాలను ఏపీ అడ్
RS Praveen Kumar | కాంగ్రెస్ ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన ఒక శని అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. ఒకప్పుడు గురుకులాల్లో చదవడానికి లక్షల మంది పిల్లలు పోటీపడేవారని తెలిపారు. సుదూర ప్రాంతాల
KCR | ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలను, వారి సమస్యలను గాలికి వదిలేసి ఈ రోజు రేవంత్ రెడ్డి ఒక మహా నాయకుడు తెలంగాణ కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి తెలంగాణ సాధించిన వ్యక్తి కేసీఆర్ను ఇలా దూ�
CPI | కేంద్ర బడ్జెట్ను సవరించడంతో పాటు కులగణనపై త్వరితగతిన కేంద్రం నిర్ణయం తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్, బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జ్ దుభాష్ రాములు డిమాండ్ చేశారు.
KTR | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి సర్కార్.. గురుకుల విద్యాసంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారన
కాంగ్రెస్ సర్కారు అన్నదాతలకు అందజేస్తున్న రైతు భరోసాలోనూ మోసం చేస్తున్నది. ఎకరానికి రూ.ఆరు వేల సాయం అందిస్తామన్న సర్కారు ఆ మేరకు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేయడం లేదు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని, రాష్ట్రం సాధించిన కేసీఆర్ను తెలంగాణ నుంచి బహిష్కరించాలని మాట్లాడడం ఏమిటని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించ�
కాంగ్రెస్ అంటేనే మోసమని, ప్రజలను వంచించడం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విమర్శించారు. మంథనిలోని రాజగృహలో శనివారం విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు మాయ మాటలు చెప్ప
రాష్ట్రం సాధించి పెట్టిన కేసీఆర్ను తెలంగాణ నుంచి బహిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడడంపై మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తంచేశారు.
దీర్ఘకాలిక లక్ష్యాలతో యువత రాజకీయాల్లోకి రావాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి టీ హరీశ్రావు సూచించారు. విద్యావంతులు సైతం రాజకీయాల్లో వస్తున్నారని, ఇది స్వాగతించాల్సిన విషయమని అన్నారు.
కాంగ్రెస్ అధ్వాన పాలనకు రాష్ట్రంలో అడుగంటుతున్న జలాలే సంకేతాలని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. సీఎం రేవంత్రెడ్డి ముందుచూపులేమి, వైఫల్యంతో నీటి సంక్షోభం దిశగా తెలంగాణ వెళ్తున్నదని, రాష్ట్రవ్య�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజలు మెచ్చేవిధంగా మాట్లాడాలని బీఆర్ఎస్ నేత గోసుల శ్రీనివాస్యాదవ్ సూచించారు. అంతేకానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై అనుచిత వాఖ్యలు చేయడం చాలా బాధా�