జనవరిలో రెండు దఫాలుగా 5,800 కోట్లు, ఫిబ్రవరి 4న 3,000 కోట్లు, మార్చి 4న మరో 2,000 కోట్ల్ల రుణాలను సమీకరించింది. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు ఒక్క ఆర్బీఐ నుంచే రూ.66,827 కోట్ల అప్పు తీసుకున్న రేవంత్ సర్కారు..
Palamuru | రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం మొండి వైఖరి వీడటం లేదు. అది అక్రమ ప్రాజెక్టు కాదని, పాత ప్రాజెక్టేనని, దాని నిర్మాణానికి ఎలాంటి పర్యావరణ అనుమతి అవసరం లేదని ఏపీ ప్రభుత్వ ప్రధాన కా
ప్రతి అంశంలోనూ నాలుక మడతేస్తు న్న సీఎం రేవంత్రెడ్డి, భూముల అమ్మకంపై నా ప్లేటు ఫిరాయించి నిస్సిగ్గుగా నిధుల సమీకరణ కోసం వేలంబాట పట్టాడని మాజీ మంత్రి హరీశ్రావు ఫైర్ అయ్యారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి సివిల్ సైప్లె శాఖకు రావాల్సిన రూ.1,8 91 కోట్ల బకాయిలను విడుదల చేయాలని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీకి సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి విజ్ఞప్తి చ�
Harish Rao | ప్రతీ అంశం లో ప్లేటు ఫిరాయిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూముల అమ్మకంపై కూడా తన నాలుకను మడత పెట్టి నిస్సిగ్గుగా నిధుల సమీకరణ కోసం వేలాల బాట పట్టిండు అని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు
Supreme Court | పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగ�
Niranjan Reddy | వ్యవసాయ రంగం, రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి బాధ్యత లేదు, బాధ లేదు అని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి మండిపడ్డారు.
తెలంగాణ ఆడబిడ్డలైన అంగన్వాడీ టీచర్లపై (Anganwadi Teachers) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాటి రజాకార్లను తలదన్నెలా దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నాడని అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షు�
కేసీఆర్ ప్రభుత్వంలో హైదరాబాద్ నగరంలో చెత్త రహిత నగరంగా రోడ్లపై ఎక్కడా గార్బేజ్బిన్లు లేకుండా చూస్తే ఈ ప్రభుత్వం చెత్త డబ్బాలను తిరిగి ఏర్పాటు చేయనుంది.
సామాన్యుల ఇండ్లను కూలుస్తూ చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అని చెప్తున్న ప్రభుత్వం.. తన ఖజానాను నింపుకొనేందుకు ఇప్పుడు అవే అక్రమాలకు తెరలేపింది. ప్రభుత్వ, సీలింగ్, చెరువులు.. ఏదైతేనేం! ప్లాట్లు ఎక్కడు
సీఎం రేవంత్ తన పదవిని, ఆస్తులను కాపాడుకొనేందుకే ప్రధాని మోదీకి భజన చేస్తున్నాడని..ఢిల్లీకి పోయివచ్చిన తర్వాత ట్రెండ్ మార్చాడని.. కిషన్రెడ్డి, ఆ పార్టీ రాష్ట్రనాయకులపై అదేపనిగా విమర్శలు గుప్పిస్తూ బీ�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను నిలిపివేసి చోద్యం చూస్తున్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి దుయ్యబట్టారు.
కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధమైన వాటా కేటాయించాలని కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. గోదావరిలో నికర జలాల వాటాను కూడా తేల్చాలని కోరారు.
కాంగ్రెస్ అధిష్ఠానం డిసెంబర్ నాటికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని పదవి నుంచి తప్పించడం ఖాయమని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి అభిప్రాయం వ్యక్తంచేశారు. కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలే ఇందుకు న�