Harish Rao | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జల దోపిడీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొద్దు నిద్ర వీడాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సూచించారు.
తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఉద్యకారుల సంఘం డిమాండ్ చేసింది. హామీలు నెరవేర్చి ఉద్యమకారుల బంధువుగా మారాలని పేర్కొంది. ఈ మేరకు మహబూబాద్ (Mahabubabad) జిల్లా మహాదేవపూర్లోని బ్రాహ్మణపల్లి గ
Ponguleti Srinivasa Reddy | రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి కొద్దికాలంగా సైలెంట్ అయిపోయారు. మొన్నటిదాకా ప్రభుత్వంలో అన్నీ తానే అన్నట్టు హాడావిడి చేసిన ఆయన..
ఇసుక బంగారమైపోయింది. నూతన విధానం పేరుతో ప్రభుత్వ చర్యలు బెడిసికొడుతున్నాయి. రూ.1200 నుంచి 1400 మధ్య ఉండాల్సిన ఇసుక టన్ను ధర నెలరోజులుగా రూ.2000కుపైగా పలుకుతున్నది.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి సీఎం రాకపోయి ఉంటే, తమ నేత సు నాయాసంగా గెలిచేవారని, గెలుపు ముంగిట నిలిచిన వ్యక్తిని కాళ్లు పట్టి గుంజి కింద పడేసినట్టు అయిందని కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నర�
సాగునీటి ప్రాజెక్టుల అంచనాల పెంపుపై క్యాబినెట్ సమావేశంలో తీవ్ర వాగ్వాదం జరిగినట్టు విశ్వసనీయంగా తెలిసింది. గురువారం సచివాలయంలో ఆరు గంటలపాటు సాగిన క్యాబినెట్ భేటీలో సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయం
లగచర్ల తదితర గ్రామాల్లో ప్రభుత్వం భూములు సేకరించడంపై హైకోర్టు స్టే విధించడంతో ఆ గ్రామాల్లో అనందం వెల్లివిరిసింది. కాగా, ఇప్పటికే స్థానికులపై ప్రభుత్వం అనేక కేసులు పెట్టి జైల్లో వేయడం, బెయిల్పై ఉన్న వా�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి పథం వైపు కాకుండా పతనం వైపు తీసుకెళ్తున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం అనాలోచిత చర్యల కారణంగా రాష్ట్ర ఆ
స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి తగిన సమయం అంటే ఎంతకాలం? దానికో పరిమితి, పద్ధతి లేదా? అని సర్వోన్నత న్యాయస్థానం పలుమార్లు ప్రశ్నిస్తున్నా బాధ్యులైన అసెంబ్లీ అధికారులు, వారి తరఫున వాదిస్తున్న దిగ్గజ న్యాయ�
తెలంగాణ అస్తిత్వంతో పాటు, జాతి ఆత్మగౌరవం కాపాడుకునేందుకు కేసీఆర్ చేసిన ఉద్యమం యాదికి వచ్చింది. అనేక సందర్భాలలో తెలంగాణ ఉద్యమం విడనాడాలని ఆనాటి ఆంధ్ర పాలక వర్గా లు, జెలెన్స్కీని అమెరికా అధ్యక్షుడు ట్ర�
కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి దెబ్బ తగిలింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకున్నది. వైఫల్యాల సర్కారుకు అటు ఉపాధ్యాయులు, ఇటు పట్టభద్రులు కర్రుకాల్చి వాత పెట్టారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
కాంగ్రెస్ పార్టీ నేత టి.జీవన్రెడ్డి ప్రా తినిధ్యం వహించిన ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబా ద్ పట్టభద్రుల నియోజకవర్గం ఇప్పుడు బీజేపీ వశమైంది. ఎంతో నాటకీయంగా సాగిన ఈ ఎన్నికలో కాంగ్రెస్ అ�
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరుగుతుందని ముందే స్పష్టమైన సంకేతాలున్నా పనులు మొదలు పెట్టి ఎనిమిది మంది అమాయకుల ప్రాణాలను రేవంత్ సర్కార్ బలిగొన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారా�
సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం 38వసారి ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలిసింది. ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరి వెళ్లనున్న ఆయన సాయంత్రం ఓ మీడియా కాన్క్లేవ్లో పాల్గొననున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.