సమైక్య రాష్ట్రంలో సంక్షోభం ఎదుర్కొన్న తెలంగాణ సాగును బాగు చేసేందుకు పదేండ్ల పాటు కేసీఆర్ సర్కారు విశేషంగా కృషి చేసింది. ప్రతీ ఎకరాకు సాగునీరు లక్ష్యంగా పారిపాలన సాగించింది.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బ్రోకర్ పాలన చేస్తుంటే.. తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మందుల సామేల్ జోకర్ చేష్టలు చేస్తున్నాడని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్�
సీఎం రేవంత్రెడ్డి ద్వంద్వ వైఖరిని వీడాలని మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య హితవు పలికారు. మాదిగలకు అనుకూలంగా ఉన్నట్టుగా బయటకు నటిస్తూనే, వెనుక నుంచి మాలలను ఎగదోస్తున్నారని విమర్శించారు. మాయలమరాఠీ మాటలను ఇకన�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో ఉన్న అనుబంధంతో వ్యక్తిగతంగా కలిసినప్పుడు కేపీహెచ్బీ కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యను వివరించానని ఆ కాలనీకి చెందిన విమల తెలిపారు. ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘ముఖ్యమంత�
Revanth Reddy | ఆసిఫాబాద్లో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెడుతుతన్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించిన 17వ అఖిల భారత పద్మశ
Jagadish Reddy | ‘సుభిక్షంగా ఉండాల్సిన రైతులు వేసిన పంటలు ఎండి దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మీకు చేతగాకపోతే కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ చేతికి అప్పగించండి. మూడో రోజే ఎస్సారెస్పీ కాల్వలకు నీళ్లు ఇచ్చి చూపిస�
Revanth Reddy | మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ప్రకటనలపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం హోదాలో ఉండి అడ్డగోలుగా అబద్ధాలు చెప్పారంటూ మహిళా స్వయం సహాయక సంఘాల సభ్య�
Revanth Reddy | అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి నిర్వహించిన బహిరంగసభలో తమకు జరిగిన తీవ్ర అవమానంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Revanth Reddy | సీఎం రేవంత్రెడ్డి మరోసారి తన అసమర్థతను, నిస్సహాయతను చాటుకున్నారు. పంటలకు నీళ్లివ్వడం తన వల్ల కాదని చెప్పకనే చెబుతూ చేతులెత్తేశారు. పంటలు ఎండి, గుండెలు పగిలి రైతన్నలు ఉరికొయ్యలకు వేలాడుతుంటే ప్రభ�
Woman Farmer | ‘అయ్యా రేవంత్రెడ్డీ.. కేసీఆర్ ఇచ్చిన నీళ్లు ఇప్పుడు కూడా వస్తాయనే నమ్మకంతో 12 ఎకరాల్లో వరి నాటు పెట్టిన. నీళ్లు రాక పదెకరాలు ఎండిపోయి అప్పులు మిగిలాయి. మాకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి.. లేదంటే సచ్చ�
గౌడ కులస్థుల ఆత్మగౌరవం, గీత కార్మికులకు ఉపాధి, సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన నీరా కేఫ్ను గౌడన్నలకే కేటాయించాలని గౌడ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
15 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సాధించిందని మహిళా శక్తి పేరిట పత్రికలకు పెద్దపెద్ద ప్రకటనలు ఇచ్చి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని సీఎం రేవంత్రెడ్డిని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత నిలదీశారు
చేతులు కాలినంక ఆకులు పట్టుకుంటే ఏం లాభం. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా దశ దిశ కోల్పోయి ఒంటరవుతున్న సందర్భంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ గుజరాత్ గడ్డకెళ్తే గానీ కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కోవర్టు
గ్రామస్థాయిలో ఉండే చిన్న చిన్న ఉద్యోగులు మొదలుకొని జిల్లా యంత్రాంగాన్ని నడిపే కలెక్టర్ల వరకు అవినీతిలో జలకాలాడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఎంతోమంది అవినీతి అధికారులు ఏసీబీకి పట్టుపడగా.. తాజ�