రాష్ట్రంలోని మినీ అంగన్వాడీ టీచర్లకు పది నెలలుగా వేతనాలు నిలిపివేసిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ అంగన్వాడీ టీచర్ల అసోసియేషన్ (టీఏటీఏ) కదం తొక్కాలని నిర్ణయించింది.
కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదం ఓ నిరుపేద గిరిజన మహిళకు శాపంగా మారింది. లబ్ధిదారుల గుర్తింపును, ఎంపిక ప్రక్రియ సమగ్రంగా, పకడ్బందీగా చేపట్టిన కారణంగా ఓ నిరుపేద గిరిజన మహిళ తన గూడును కోల్పోయింది. మళ్లీ కట్టుక�
తట్టెడు మట్టి దియ్యలే. జిట్టెడు గోడ వెట్టలే. కానీ, అప్పు మాత్రం గుట్టలు గుట్టలుగా పోగుపడింది. వాటి కింద అన్ని రికార్డులూ ఫెళఫెళా బద్దలయ్యాయి. అప్పులు వద్దన్న ఒప్పుల కుప్పలు గత 15 మాసాల్లో చేసిన అప్పు అక్షరా
Future City | రేవంత్రెడ్డి సర్కార్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో... గతంలో రంగారెడ్డి జిల్లాలో కలిసిన నాలుగు మండలాల పరిధిలోని గ్రామాలకు అన్యాయం జరగుతున్నదని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, �
MLC Kavitha | సంచార జాతులకు డీనోటిఫైడ్ జాతుల(డీఎన్టీ) సర్టిఫికెట్లు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
MLC Kavitha | నిజామాబాద్ పసుపు రైతుల ఆందోళనలు ప్రభుత్వానికి కనిపించడం లేదా..? అని రేవంత్ రెడ్డి సర్కార్ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సూటిగా ప్రశ్నించారు.
KTR | కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగమైపోతున్నది.. సాగుకు సరిపడా నీళ్లు లేక, విద్యుత్ కోతలతో అన్నదాత బోరున విలపిస్తున్నాడు. చేతికొచ్చిన పంటలు ఎండిపోతుంటే రైతన్న తల్లడిల్లిపోతున్నాడు.
కేసీఆర్కు ఎక్కడ పేరొస్తుందోనన్న దుర్బుద్ధితోనే సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం నుంచి నీళ్లు వదలకుండా రైతుల పంటలను ఎండబెడుతున్నాడని మాజీ ఎంపీ, సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ�
నిజామాబాద్ జిల్లా బోధన్లోని శక్కర్ నగర్లో ఎన్డీఎస్ఎల్ (NDSL) కార్మిక సంఘం నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం చలో హైదరాబాద్కు పిలుపునివ్వడంతో సోమవారం అర్ధరాత్రి కార్మికులను అదుపులోకి తీసుకున్
తెలంగాణ రాష్ట్రంలో సాగునీరు, తాగునీరు అందక రైతులు అరిగోస పడుతుంటే రేవంత్ రెడ్డికి కనిపించడం లేదా ఎద్దు వ్యవసాయం తెలవని ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉండడం మన దౌర్భాగ్యమని రైతు విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లు ల చెల్లింపుల కోసం మంత్రులు 20% కమీషన్ తీసుకుంటున్నారనే ఆరోపణలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఖండించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా కోసం విడుదల చేసిన నిధులను కాంట్రాక్టర్ల బకాయిలు తీర్చేందుకు వినియోగిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటివరకు రైతుభరోసా కింద మూడు విడతలుగా రూ.3,511 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం, అందు�
ట్రాన్స్ఫరెబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్)లో భారీ కుంభకోణానికి సీఎం రేవంత్ రెడ్డి తెరలేపారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి వద్ద ఉన్న ముగ్గు�
కేసీఆర్ ప్రభుత్వం పదేండ్ల పాటు వ్యవసాయం, పరిశ్రమలు, గృహ వినియోగానికి నిరంతర విద్యుత్తును సరఫరా చేసింది. దీంతో అన్నదాతలు పంటలను సాగు చేసుకుని సంతోషంగా జీవించారు. పరిశ్రమలు పవర్ హాలిడేలు లేకుండా కొనసాగ�