ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాలకు దిక్కులేకుండా పోయింది. గత నెల 17న రేషన్కార్డుల జారీపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్రెడ్డి .. ‘కొత్త రేషన్కార్డుల జారీకి వెంటనే ఏర్పా ట్లు చేయండి’ అంటూ అధికారులను ఆ�
బీఆర్ఎస్, ఇతర ప్రజాసంఘా ల నేతల విమర్శల దాడితో సీఎంలో కదలిక వచ్చింది. 8 మందిని బలిగొన్న ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు రాకపోవడాన్ని తప్పబట్టడంతో తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.
‘నా మీద కోపం పేదోళ్ల మీద తీసుడేంది? బీదోళ్లపై అక్రమ కేసులు పెట్టి జైళ్లో పెట్టుడేంది? ఇంత కక్షపూరితమా..? ఇసోంటి చెండాలమైన ప్రభుత్వాన్ని నేనెక్కడా చూడలేదు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్య�
ప్రజాకవి గోరటి వెంకన్న పాడినట్లుగా.. కాంగ్రెస్ పాలనలో పల్లెలు మరోసారి కన్నీరు పెడుతున్నట్లుగా కన్పిస్తున్నాయి. పల్లె ప్రకృతి వనాల విషయంలో ఈ విషయం స్పష్టంగా ప్రస్ఫుటిస్తోంది. నగరాలు, పట్టణాల మాదిరిగాన�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన రైతుభరోసా పథకం తూతూ మంత్రంగా అమలవుతున్నది. అరకొర పెట్టుబడి సాయం అందిస్తున్నది. రైతుభరోసా డబ్బుల జమ మొదలై 15 రోజులు దాటినా ఇప్పటివరకూ చాలా మంది రైతులకు అందలేదు.
ఇందిరమ్మ రాజ్యమని చెప్పుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలో అన్ని క్యాటగిరీల్లోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో 30వేలకుపైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ప్రభుత్వం తక్షణం స్పందించి భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ �
రేవంత్రెడ్డి రాక్షస పాలనలో హోర్డింగ్ కార్మికులపై,హైడ్రా జులుం ప్రదర్శిస్తున్నదని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్కుమార్ ఆరోపించారు. హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా సెలవు దినాల్లో బాలాపూర్ చౌరస్తాలో అ�
Harish Rao | మీ రాజకీయ ప్రయోజనాల కోసం సాంకేతికపరమైన విషయాలు నిర్లక్ష్యం చేసి ఆదరబాదరగా ఎస్ఎల్బీసీ పనులు పరిగెత్తించారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు తెలిపారు. కార్మికులు వద్దని వారిస్తున్నా వినకుండ�
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడికి పోయినా పాత చింతకాయ పచ్చడి వాగుడే వాగుతున్నాడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్శించారు. కేసీఆర్ను తిట్టడం తప్ప ప్రజలకు పనికొచ్చే విషయం ఒక్కటి కూడా మాట్లాడ�
KTR | కేసీఆర్ అంటే కాళేశ్వరం.. కాంగ్రెస్ అంటే శనీశ్వరం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. సిరిసిల్ల పర్యటనలో భాగంగా కేటీఆర్ దేవునిగుట్ట తండాలో రైతులను కలిశారు
KTR | మీకే కాదు ఎవరికి అన్యాయం జరిగినా కాపాడుకుంటామని.. నామీద కోపంతో సిరిసిల్ల కలెక్టర్ నిన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపిండు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ రైతు రాజిరెడ్డితో అ�
Inter Exams | ఈ నెల 5వ తేదీ నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే పరీక్షా కేంద్రాలను 15 నిమిషాల ముందే మూసేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని బీఆర్ఎస్ నేత కురువ విజయ్ కుమార్ తప్పుబ
Harish Rao | సన్ ఫ్లవర్ రైతుల కష్టాలు మీకు పట్టవా..? అని ప్రశ్నిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు బహిరంగ లేఖ రాశారు. సన్ ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలను ఇంకెప్పుడు ప్రారంభ�