Madhu Yashki | రాష్ట్రంలోని సీనియర్ కాంగ్రెస్ నేతలు ఒక సమావేశం పెట్టుకున్నారు. మాజీ ఎంపీ మధయాష్కీ ఇంట్లో బుధవారం లంచ్ ఏర్పాటు చేశారు. ఈ విందుకు 2009 - 2014 మధ్య కాలంలో ఎంపీలుగా పనిచేసిన వారిని ఆహ్వానించారు.
మిల్లా మ్యాగీ ఆరోపణలు, ప్రతిపక్షాల విమర్శల నేపథ్యం లో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రేవంత్ సర్కారును రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు మరింత ఇరకాటంలో పడేసివిగా ఉన్నా యి.
మిస్ వరల్డ్ పోటీలు.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాధాన్యం ఉన్న పోటీలు! ప్రపంచదేశాలన్నీ బరిలో నిలుస్తాయి. ప్రపంచ మీడియా అంతా ఆ పోటీల కవరేజీలో భాగమవుతుంది. ఏ ఒక్క చిన్న అవాంఛనీయ సంఘటన జరిగినా ప్రపంచం అంతా క
బడేభాయ్ నుంచి ఛోటేభాయ్ ట్రిలియన్ ఎకానమీ మంత్రాన్ని పుణికిపుచ్చుకున్నట్టు కనిపిస్తున్నది. తెలంగాణ కోసం ఇటు రాయి దీసి అటు పెట్టని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగం బ
ఫ్యూచర్ సిటీ కోసం భూముల సేకరణ.. గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు రైతుల భూముల్లో సర్వే.. పచ్చని గిరిజన రైతుల భూముల్లో ఫార్మా కంపెనీల ఏర్పాటు.. తాజా గా గోశాల ఏర్పాటుకు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న రైతుల భూముల్లో ప�
తెలంగాణ భవన్ (Telangana Bhavan) వద్ద కాంగ్రెస్ సర్కార్ అత్యుత్సాహం ప్రదర్శించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు పుట్టిన రోజు సదర్భంగా హైదరాబాద్లోని పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ వద్ద అభిమానులు, పా
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన వేడుకల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీ విజయ్కుమార్కు ప్రెసిడెంట్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ (పీఎస్ఎం)ను సీఎం రేవంత్
Jai Telangana | రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం హైదరాబాద్లోని పరేడ్గ్రౌండ్లో ప్రభుత్వం నిర్వహించిన వేడుకల్లో ప్రసంగించిన సీఎం రేవంత్రెడ్డి ‘జై తెలంగాణ’ అనకపోవడం మరోసారి చర్చనీయాంశమై
14 ఏండ్ల సుదీర్ఘ పోరాటంచేసి తెలంగాణ సాధించిన కేసీఆర్ పదేండ్ల పాలనలో రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా, అన్ని రంగాల్లో దిక్సూచిలా నిలిపారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేములప్రశాంత్రెడ్డి అన్నారు.
ప్రభుత్వ పాలనలోని లోపాలను కవులు, సాహితీవేత్తలు ఎప్పటికప్పుడు ఎత్తిచూపాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. కవులు ఏ పాలకుడి ముందు కూడా తలవంచకూడదని అభిలషించారు. తెలంగాణగడ్డలోనే ధికారం ఉన్నదని, అదే స�
హైదరాబాద్లో నిర్వహించిన మిస్ వరల్డ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి గవర్నర్ జిష్ణుదేవ్వర్మ రాజ్భవన్లో తేనీటి విందు ఇచ్చారు. థాయిలాండ్కు చెందిన మిస్ వరల్డ్-72 విజేత ఓపల్ సుచాతా చుయాంగ్శ్ర
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్రావు సవాలు విసిరారు. రూ.21 వేల కోట్ల వడ్డీలేని రుణాలను మహిళలకు ఇచ్చినట్లు ఆధారం చూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేశారు. అలాగే బీఆర్ఎస
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని టీజీ సీపీఎస్ ఈయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు మంగ నరసింహులు డిమాండ్ చేశారు.