సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఎట్టకేలకు ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్నారు. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC Tunnel) సొరంగంలో ప్రమాదం జరిగిన తొమ్మిది రోజుల తర్వాత ఆయన ప్రమాద స్థలిని పరిశీలించనున్నారు. ఆదివార�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ మున్నూరుకాపులను గుర్తించి, రెండుసార్లు మంత్రివర్గంలోకి తీసుకున్నారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వడంలేదని మున్నూరుకాపు సంఘం నేతలు తీవ్రఅసం�
‘కార్మికులు పనిచేస్తున్నచోట టన్నెల్ కుప్ప కూలింది.. ఆరుగురు ఒకచోట.. ఇద్దరు మరోచోట చిక్కుకున్నారు. మట్టి.. నీళ్లు కలిపి స్లాష్లాగా మారి వారిపైన పడింది.
ప్రజాభవన్ ముందు సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేసిన ఇనుప కంచెలు తొలగించి వాటి స్థానంలోనే ముళ్ల కంచెలను వేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి అక్కడ ఉండకుండా, అందులో ఉన్న రెండు భవనాలను ఉప ముఖ్యమంత్రి మల్లు
ఏఎంసీ పదవి ఇప్పిస్తానంటే గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూం కుంట నర్సారెడ్డికి రూ.1.60 కోట్లు ఇచ్చానని కాంగ్రెస్ మనోహరాబాద్ మండల అధ్యక్షుడు మల్లారెడ్డి పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన పనులు, మరికొన్ని కొత్త పనులకు సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేసేందు కు ఆదివారం వనపర్తికి రానున్నారు. రెండు, మూడు నెలల నుంచి ఇప్పుడూ అప్పుడంటూ సీఎం ప్రోగ్రాంను చర్చిస్తు న�
KTR | ఈ రాష్ట్రానికి కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అయితేనే.. దేశంలో తెలంగాణ అవ్వల్ దర్జాగా నిలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
KTR | తెలంగాణ ఈజ్ రైజింగ్ అని సీఎం రేవంత్ రెడ్డి మొత్తుకుంటుండు.. యస్ తెలంగాణ ఈజ్ డెఫినెట్లీ రైజింగ్.. అప్పులు, ఆత్మహత్యలు, క్రైమ్ రేట్లో రైజింగ్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశా�
KTR | ఈ రాష్ట్ర ప్రజానీకానికి సంతోషం వచ్చినా.. దుఃఖం వచ్చినా కేసీఆర్ను యాది చేసుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఉన్నప్పుడే మాకు మంచిగా ఉండే అని వ�
KTR | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంచి మైకులో చెప్పాలి.. చెడు చెవిలో చెప్పాలని రేవంత్ రెడ్డి డైలాగులు కొడుతుండు.. అద�