ఎన్నికల సమయంలో ప్రజలు, రైతులు, యువతకు ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలోకి తొక్కిందని బీఆర్ఎస్ నాయకుడు, బాన్సువాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జుబేర్ మండిపడ్డారు. బాన్సువాడలోని బీఆ
Rajaram Yadav | సినిమాల్లో ఎందరో గొప్ప గొప్ప నటులను చూశామని, కాని సీఎం రేవంత్ రెడ్డి అంతపెద్ద యాక్టర్ ఎక్కడా ఉండరని బీసీ జన సభ రాష్ట్ర అధ్యక్షులు రాజారాం యాదవ్ ఎద్దేవా చేశారు
KTR | ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా పంటలు ఎండుతున్నాయి అంటే కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి పాపమే రైతన్నకు శాపంలా మా
KTR | అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి అసూయ, ద్వేషం, ఆశ కారణమైనట్లు ఓ సింగర్ చెప్పినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మూడింటి వల్లే బీఆర్ఎస్ పార్టీ అనుకున్నన్
KTR | రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భూమికి మూడు ఫీట్లు ఉన్నోడు కూడా అసెంబ్లీలో చాలాచాలా మాట్లాడుతున్నాడని కేటీఆర్ తీవ్ర వ�
Banswada | బోగస్ మాటలు, ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, బాన్సువాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుభేర్ విమర్శించారు.
MLA Talasani | ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారని, ప్రజలు ఎదురు చూస్తున్నారని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్లో నారాయణ పేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి (Narayanpet-Kodangal Lift) నిధులు కేటాయించకుండా అన్యాయం చేశారని జల సాధన సమితి జిల్లా కో కన్వీనర్ హెచ్.నర్సింహా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ�
రాష్ట్ర ఆర్థిక ప్రగతిని, ప్రజల జీవన విధానాన్ని మార్చిన కేసీఆర్ సంక్షేమ పథకాల ప్రస్తావన బడ్జెట్లో కనిపించలేదు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందిన పథకాలకు కూడా బడ్జెట్లో చోటు దక్కలేదు.
అలవిగాని ఆరు గ్యారెంటీల గారడీతో రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్.. ఇప్పుడు వాటి అమలుపై చేతులెత్తేస్తున్నది. ‘మేము ఇప్పుడే అధికారంలోకి వచ్చినం.. ఆర్థిక పరిస్థితి బాగాలేదు.
ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని చెప్పిన పథకాలకు సర్కారు అరకొర నిధులే కేటాయించింది. కొన్నింటి ఊసే ఎత్తలేదు. రాజీవ్ వికాసం పథకానికి మాత్రం చెప్పిన విధంగానే రూ.6 వేల కోట్ల నిధులు కేటాయించింది.
‘బీఆర్ఎస్ చేసిన అప్పులు, వాటి మిత్తీలు చెల్లించేందుకు రాష్ట్ర ఆదాయం మొత్తం పోతున్నది. ఈ ఏడాది అప్పులు, మిత్తీల కింద రూ.1.53 లక్షల కోట్లు చెల్లించినం’ అని సీఎం రేవంత్రెడ్డి చెప్పిన కహానీ బూటకమని తేలింది.
ఈ బడ్జెట్లోనూ అప్పులే ముందుపడ్డాయి. ఇకపై తాము అప్పులు చేయదలుచుకోలేదని జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో జనం సాక్షిగా ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డి 72 గంటలు గడవక ముందే మాట మార్చారు.
ఆసరా పింఛన్దారులకు ఈ ఏడాది కూడా రేవంత్రెడ్డి సర్కారు మొండిచెయ్యి చూపింది. పింఛన్ల మొత్తం పెంపునకు మంగళం పాడింది. తాము అధికారంలోకి వస్తే రూ.2 వేల పింఛన్ను రూ.4 వేలకు, రూ.4 వేల దివ్యాంగుల పింఛన్ను రూ.6 వేలక�