Harish Rao | సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డి మంచి వక్త.. మంచి కళాకారుడు అధ్యక్షా.. అంటూ ఆయన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను హరీశ్
Harish Rao | తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో ఆర్థిక క్షీణతకు అసలు కారణాలను హరీశ్రావు వివరించారు.
ఎన్నికల ముందు మార్పు పేరుతో వాగ్దానాలు ఇచ్చారని, ఎన్నికల తర్వాత ఆ వాగ్దానాలను ఏమార్చరని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. ఎన్నికల ముందు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామన్నారని, ఇప్పుడేమో �
బడ్జెట్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న నేతన్నలకు నిరాశే మిగిలింది. ఉపాధి లేక బతుకులు ఆగమైన కార్మికులకు సర్కారు ఆపన్నహస్తం అందిస్తుందనుకుంటే మొండిచేయే ఇచ్చింది. నాడు కేసీఆర్ ప్రభుత్వం బడ్జెట్లో చేనేత, మరమ
కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి వనరుల ప్రాజెక్టులపై నిలువెత్తు నిర్లక్ష్యాన్ని చూపుతున్నది. ఎలాంటి నిధులు కేటాయించకుండా అన్నదాతలను అరిగోస పెడుతున్నది. జిల్లాలోని గ్రామీణ ప్రాం తాలకు చెందిన రైతులు పంటల
మహిళలు, అప్పుడప్పుడు పురుషుల దుస్తులు కూడా విప్పించి ఊరేగించడం మన దేశంలో తరచూ జరుగుతూనే ఉంటాయి. మతం, కులం, వర్గం మధ్య సంఘర్షణలు జరిగినప్పుడు ఆ మొత్తం మతం, కులం లేదా వర్గానికి ఉండే పరువు ప్రతిష్ఠలకు మహిళ శర�
కాంగ్రెస్ తలచుకుంటే కానిదేముంటుంది? అందులోనూ అది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అయినప్పుడు. మన మామూలు ఇంద్రియాలకూ.. వాటికి అందే లెక్కలకూ.. రెండు రెండ్లు అంటే నాలుగు అని అర్థం. లేదు 10 +10=20 అనేది నిజం. కానీ, సాధారణ గ�
రాజుల కాలంలోనూ ధర్మ ప్రభువులుండేవారు. ప్రజలను కన్న బిడ్డలుగా చూసుకునేవారు. బీదసాదల పట్ల ఆదరణ చూపేవారు. అలాంటి వారిని ధర్మప్రభువులని ఇప్పటికీ చరిత్రలో చెప్పుకొంటాం. మనం ఇప్పుడు ఆధునిక, ప్రజాస్వామిక యుగం�
అన్ని ప్రాంతాలకు రైతులకు న్యాయబద్ధంగా దక్కాల్సిన నీటిని అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలున్న చోటకు తరలించకపోతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ భగ్గుమన్నారు. ఈ వ్యవస్థ ఇలాగే కొనసాగితే ఊర
మరో మూడున్నర సంవత్సరాల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం చేపట్టడం ఖాయమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గాజులరామారం సర్కిల్ పరిధి, సూరారం డివిజన్, షాపూర్నగర్లోని ఎంజే గార్డెన్స్�
స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రూపు రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి. గురువారం ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం, బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఆమోదం పొందడంతో సీఎం రేవంత్ రెడ్డి, నియోజక�
రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారామ్యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కులగణన లెకల ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు విద్యా, ఉద్
నోరెత్తితే నల్లమల్లలో పుట్టిన, వనపర్తిలో చదివి, కల్వకుర్తిలో పెరిగిన, కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన, పాలమూరు ప్రాంతం నుంచి రెండో ముఖ్యమంత్రిగా ఎదిగిన అని చెప్పుకునే రేవంత్రెడ్డి బడ్జెట్లో మా
కామారెడ్డి మండలం క్యాసంపల్లి తండాలో తాగునీటికి కటకట నెలకొన్నది. ఇక్కడ 250 కుటుంబాలు ఉంటే మూడు బోర్లే దిక్కయ్యాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో ఆ బోర్లు సరిగా పోయడం లేదు. పైపులు చెడిపోవడంతో మిషన్ భగీరథ నీళ్లు ర�
ఓ వైపు నీళ్లు లేక.. మరోవైపు కరెంట్ రాక ఎండుతున్న పంటలతో రైతులు పడుతున్న గోస సీఎం రేవంత్రెడ్డికి తెలుస్తలేదా? అని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రశ్నించారు. గురువారం కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం మ�