ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని తిట్టాడన్న కారణంతో 77 ఏండ్ల దళిత వృద్ధుడిని సీసీఎస్ పోలీసులు లాక్కెళ్లిన ఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్నముప్పారంలో బుధవారం కలకలం రేపింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో సబ్బండ వర్గాలకు అన్యాయం చేసింది. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలనిచ్చిన కాంగ్రెస్ పార్టీపై ఆశతో ఎదురుచూసిన అన్ని వర్గాల ప్రజలకు నిరాశను మిగిల్చింది. డిప్యూ�
మా ఉప ముఖ్యమంత్రి అడుగుతున్నా.. మా ఇన్చార్జి మంత్రి దామోదర్ అన్నను కోరుతు న్న.. సహచర మంత్రులు కూడా ఇక్కడున్నారు.. మా పాలమూరు అభివృద్ధికి ఏటా రూ.20వేల కో ట్లు ఇవ్వండి.. ఈ ఐదేండ్లలో రూ.లక్ష కోట్లు అయితయి.. జిల్ల�
తాజా బడ్జెట్ ఉమ్మడి జిల్లా వాసులకు నిరాశే మిగిల్చింది. ఏ ఒక్క విషయంలోనూ భరోసానివ్వలేకపోయింది. ఎన్నికల్లో ఇచ్చిన అనేక హామీలను విస్మరించింది. ప్రధానంగా పలు సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతులకు మాఫీ చే�
‘విద్య అనేది సింహపు పాల వంటిది. దాన్ని తాగినవాడు గర్జించకుండా ఉండలేడు’ అన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలను ప్రస్తావిస్తూ రాష్ట్ర ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్లో విద్యారంగ అంశాలను �
రాష్ట్ర ఆర్ధిక శాఖ మంంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉమ్మడి జిల్లా ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేసింది. కీలకమైన సాగునీటి ప్రాజెక్టులతోపాటు ఇతర పథకాలకు సైతం అరకొర �
మాటలతో కోతలు కోయడం సులువు.. కానీ చేతలతో మెప్పు పొందడమనేది అంత ఈజీ కాదు సుమా. గత సంవత్సరంతో పోలిస్తే తాజా బడ్జెట్ వరకు కాంగ్రెస్ సర్కారు ఈ తత్వం బోధపడినట్లుంది.
రాష్ట్రంలోని ఎంపిక చేసిన గ్రామాలను సోలార్మయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించి, బడ్జెట్లో 1,500కోట్లు కేటాయించింది. ఈ నిధులతో గ్రామాలను పూర్తిగా సోలార్ విద్యుత్తు వ్యవస్థతో అనుసంధానిస్తారు.
హైదరాబాద్ నగరాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. బడ్జెట్లో రూ.10వేల కోట్లకు పైగా నిధులు ఇచ్చాం.. గతేడాది బడ్జెట్ కేటాయింపుల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన గొప్ప ప్రకటనలు.. కానీ ఆచరణలో మాత్రం ముఖ్యమైన ప్రా�
మన దేశంలోని 100 కోట్ల మందికి కనీస ప్రాథమిక అవసరాలకు మించి కావలసిన వస్తువులను కొనుగోలు చేసే శక్తి లేదు. తమ సంతోషానికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేయలేక అటు సంతోషానికి, ఇటు దుఃఖానికి మధ్య వారు కొట్టుమిట్టా�
రాష్ట్రంలో కాంగ్రెస్ అసమర్థ పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని, వ్యవసాయం సంక్షోభంగా మారిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నార్కట్పల్లి మండలంలోని నెమ్మాని, జువ్విగూడెం, చి�