రాజన్న సిరిసిల్ల జిల్లా ట్రెజరీ, సబ్ ట్రెజరీతోపాటు వేములవాడ సబ్ ట్రెజరీ కార్యాయాల్లో జరుగుతున్న అవినీతి బాగోతంపై సోమవారం ‘నమస్తే తెలంగాణ’ కథనం సంచలనం రేపింది. మరోవైపు ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీయడం
ఉమ్మడి జిల్లాలో పలు జిల్లా ట్రెజరీ, సబ్ట్రెజరీ కార్యాలయాలు అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారుతున్నాయి. ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ శాఖ.. తాజాగా, ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయ, ఉద్యోగుల వివరాలను ఆన�
విశ్రాంత ఉద్యోగుల కడుపు రగులుతున్నది. కాంగ్రెస్ సర్కారు తీరుతో కంట కన్నీరు కారుతున్నది. మూడు, నాలుగు దశాబ్దాలపాటు ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజలకు సేవలందించి, రిటైర్మెంట్ తర్వాత వచ్చే బెనిఫిట్స్ కోసం కాళ�
ప్రభుత్వానికి 35 ఏండ్ల పాటు సర్వీసు అందించి.. పైసా పైసా కూడపెట్టుకొని.. సొసైటీగా ఏర్పడి కొనుకున్న స్థలాన్ని తమకు సమాచారం ఇవ్వకుండానే ఎఫ్టీఎల్లో చేర్చారు.. డ్రాఫ్ట్ ఎఫ్టీఎల్లో ఉన్న స్థలంలో నిర్మాణాలన�
రిటైర్డ్, డిప్యుటేషన్ ఉద్యోగుల చేతుల్లో హెచ్ఎండీఏ అల్లాడిపోతుంది. వారు చేసే తప్పులు రెగ్యులర్ ఉద్యోగుల పాలిట శాపంగా మారుతోంది. ముఖ్యంగా అనుమతుల ప్రక్రియ, ఎన్ఓసీ, ఆదాయం సమకూర్చడంలో కీలకమైన అన్ని వి�
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో 2007 నుంచి 2010 మధ్య రిటైర్డ్ ఉద్యోగులకు గరిష్ఠ పరిమితి ప్రకారం రూ.10 లక్షల గ్రాట్యుటీ చెల్లించాల ని హైకోర్టు ఆదేశించింది.
బదిలీ అయినా..బల్దియాలోనే ఉంటామంటున్నారు కొందరు అధికారులు. ఒక్కసారి బల్దియాలో పోస్టింగ్లోకి వస్తే చాలు.. తిరిగి బదిలీపై వెళ్లేందుకు చాలా మంది ఇష్టపడటం లేదు. రెగ్యులర్ ఉద్యోగులే కాదు.. రిటైర్డ్ ఉద్యోగు�
అతి తక్కువ పెన్షన్తో రిటైర్డ్ బొగ్గు గని కార్మికులు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని, పెట్రోలియం కంపెనీల తరహాలో కోల్ ఇండియా, సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకూ ఆర్థిక ప్యాకేజీని వర్తింపజేయాలని సింగరేణ�
‘రైతులు, మహిళలు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులతోపాటు యువతను సైతం కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది. అటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే కృత నిశ్చయంతో యువత, ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు.
Telangana | వివిధ శాఖల్లో కొనసాగుతున్న విశ్రాంత అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వివిధ శాఖలు, బోర్డులు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న రిటైర్డ్ అధికారుల వివరాలను సేకరిస్తోంది. ఈ క్రమంలోనే రిటైర్�
మలిదశలోనూ నలుగురికీ సాయం చేస్తూ.. సామాజిక సేవలో ముందుండి ఆదర్శంగా నిలుస్తున్నారు వేములవాడలోని విశ్రాంత ఉద్యోగులు. సహచరులకు అవసరమైన వైద్య సేవలు ఉచితంగా అందిస్తూ మేమున్నామంటూ భరోసానిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సూర్యాపేట అభివృద్ధిని కొనసాగించాలని, అలాగే పెన్షనర్ల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డిని రిటైర్డ్ ఉద్య
ఆర్థిక నేరాలకు కారణమయ్యే వ్యవస్థీకృత అక్రమ పెట్టుబడులు, పార్ట్టైం జాబ్ మోసాలకు పాల్పడుతున్న 100కుపైగా వెబ్సైట్లపై కేంద్రం కొరడా ఝళిపించింది. విదేశీ వ్యక్తులు నిర్వహిస్తున్న ఈ వెబ్సైట్లు ప్రధానంగా �