తెలంగాణ ఉద్యమంలో వెన్నంటి నిలిచిన విశ్రాంత ఉద్యోగులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు పేర్కొన్నారు.
ప్రత్యేక రైల్వే బడ్జెట్ను పునరుద్ధరించాలని, సాధారణ బడ్జెట్తో కలుపడం సరికాదని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. శనివారం సికింద్రాబాద్లోని రైల్ కళారంగ్ల
రిటైర్డ్ ఉద్యోగి సతీమణి ఉదారత రూ.1.10 లక్షల సామగ్రి అందజేత గూడూరు, జనవరి 26 : ప్రభుత్వం తలపెట్టిన ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమానికి మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రానికి చెందిన సుభద్ర అనే మహిళ చేయూతనంది�
Telangana | తెలంగాణ రాష్ట్రంలో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు బకాయిలు చెల్లించడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీశ్రావుకు తెలంగ
సుప్రీం కోర్టు తీర్పును అమలుచేయాలి ప్రభుత్వ రంగ సంస్థల రిటైర్డ్ ఉద్యోగులు కాచిగూడ, నవంబర్ 16: సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పెన్షన్దారులందరికీ రూ.9వేల పింఛను వర్తింపజేయాలని తెలంగాణ ఆల్ పెన్షన�
ఖమ్మం : ఖమ్మం జిల్లాలోని విశ్రాంత ఉద్యోగుల సమస్యలను పరిస్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నగరంలో ర్యాలీ నిర్వహించి కలెక్టర్ గౌతమ్కు వినతిపత్రం అంద�
విద్యానగర్ : విశ్రాంత ఉద్యోగులు స్వచ్ఛందంగా సేవ చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు.బుధవారం కామారెడ్డి విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్ర�
దళితబంధు గివిట్ అప్.. సర్కారుకు వాపస్ నిరుపేదలకే దళితబంధు ఫలాలు అందాలి డబ్బులను వెనక్కిస్తున్న విశ్రాంత ఉద్యోగులు హుజూరాబాద్లో ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తామన్న మరో ఇద్దర�