రిటైర్డ్ ఉపాధ్యాయులు సర్కారుపై పోరుబాట పడుతున్నారు. విరమణ పొంది పదిహేను నెలలు గడిచినా బెనిఫిట్స్ అందించకపోవడంపై సమరభేరి మోగించేందుకు సిద్ధమయ్యారు. ఆఫీసులు, ఉద్యోగ సంఘాల నాయకుల చుట్టూ తిరిగినా, చివరక
పదేళ్ల కనీస సర్వీసును పూర్తి చేసుకుని 2025 మార్చి 31వ తేదీకి ముందు ఉద్యోగ విరమణ చేసిన కేంద్ర ప్రభుత్వ నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్) సబ్స్ర్కైబర్లు లేక వారి జీవిత భాగస్వాములు యూనిఫైడ్ పెన్షన్ స్కీ�
అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా... ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన ఒక్క హమీని నెరవేర్చరా..? అంటూ పెన్సనర్స్ జేఏసీ చైర్మన్ కే లక్ష్మయ్య సర్కారును ప్రశ్నించారు.
రెండ్రోజుల నుంచి ఆర్టీసీ కార్మిక సంఘాలను గ్రూపులవారీగా విభజించి.. చర్చలు జరిపిన ప్రభుత్వం సమ్మెను వాయిదా వేయించడంలో సఫలమైంది. కార్మిక సంఘాల్లో ఐక్యత లోపించడం ప్రధాన కారణమైతే.. దానిని అదునుగా చేసుకొని, ప�
వారంతా ప్రభుత్వోద్యోగులుగా దశాబ్దాల తరబడి సేవలందించారు. పాలకులు, ప్రజలకు మద్య అనుసంధానకర్తలుగా వ్యవహరించారు. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరి అర్హులకు అందేలా నిర్విరామంగా కృషి చేశారు.
రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను వెంటనే చెల్లించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆల్�
రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు వెంటనే చెల్లించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆల�
ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో కొనసాగింపుపై పనిచేస్తూ వచ్చిన విశ్రాంత ఉద్యోగులను తొలగించిన రాష్ట్ర సర్కారు.. వారి బాధ్యతలను ఇతర అధికారులకు అప్పగించడంలో తాత్సారం చేస్తున్నది.
ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో కొనసాగింపుపై పనిచేస్తూ వచ్చిన విశ్రాంత ఉద్యోగులను తొలగించిన రాష్ట్ర సర్కారు.. వారి బాధ్యతలను ఇతర అధికారులకు అప్పగించడంలో తాత్సారం చేస్తున్నది. తొలగించిన రిటైర్డ్ ఉద్యోగు�
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ అనుబంధ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ రిటైర్డు ఉద్యోగులు మధిర, ఇల్లెందు ఆర్టీసీ డిపోల ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచిపోయింది. అన్ని శాఖల్లోని రిటైర్డ్ ఉద్యోగులను మార్చి 31లోగా తొలగించాలని ఇటీవల ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు.
ప్రభుత్వంలో వివిధ పద్ధతుల్లో కొనసాగుతున్న విశ్రాంత ఉద్యోగుల తొలగింపుపై సీఎస్ శాంతికుమారి ప్రకటన చేశారు. కానీ ఉత్తర్వులు ఉత్తముచ్చటేనని ప్రభుత్వవర్గాల్లో నే చర్చ జరుగుతున్నది. ఎక్స్టెన్షన్ ఇస్తే చ
Minster Uttam Kumar Reddy | తాను ఒక విశ్రాంతి ఉద్యోగినేనని.. వారంతా నా కుటుంబ సభ్యులైన అని వారి సమస్యల పరిష్కారానికి నిబద్ధతతో కృషి చేస్తానని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి విశ్రాంత ఉద్యోగులకు భరోసా ఇచ్చారు.