రిటైరైన ఉద్యోగుల పెన్షన్ ప్రయోజనాలు, దాచుకున్న సొమ్ము వంటి బెనిఫిట్లను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ డిమాండ్ చేశారు.
ప్రాణాలు పోతున్నా బెనిఫిట్స్ ఇవ్వరా? అని రిటైర్డ్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ బకాయిలు చెల్లించా లని తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయిస్ బ కాయిల సాధన కమిటీ, ప్రభుత్వ పెన్షన్దారుల సంయుక్త కార�
రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్ బకాయిలు చెల్లించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం టీఎస్జీఆర్ఈఏ ఆధ్వర్యంలో కలెక్టర�
Telangana | జయశంకర్ భూపాలపల్లి జిల్లా సంక్షేమ అధికారిగా పనిచేసి 10 నెలల క్రితం ఉద్యోగ విరమణ పొందిన చిన్నయ్య అనారోగ్యం బారినపడి మృత్యువుతో పోరాడుతున్నాడు. 10 నెలలుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకపోవడంతో ఆ కుటుం�
రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 24 నుండి జిల్లా కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ఆర్ఏ (రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ -2024) నల్లగొండ జిల్లా నాయకుడు గొంపెల్లి భిక
గత అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన 420 వాగ్దానాలను పక్కదారి పట్టించేందుకు ఆయన అనుచరగణం ఇప్పుడు విద్య, వైద్యరంగాల అభివృద్ధి పేరిట సరికొత్త రాగం అందుకుంటున్నది.
విశ్రాంత ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రం ఇందిరా భవన్ లో విశ్రాంత ఉద్యోగస్తుల నూతన కార్యవర్గం మాజీ మంత్ర
‘రిటైర్డ్ ఉద్యోగుల కన్నీళ్లు.. ఆవేదన కనిపించడం లేదా రేవంత్' అని మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. రిటైర్డ్ బెనిఫిట్స్ రాక కలత చెందిన ఓ విశ్రాంతి ఉద్యోగి మాట్లాడిన వీడియోను ఎక్స్లో పోస్ట్ చేస్తూ
సంక్షేమశాఖలో ఆయనొక జిల్లా స్థాయి రిటైర్డ్ అధికారి. దశాబ్దాలుగా లక్షలాది మందికి సంక్షేమ ఫలాలను అందించడంలో వారధిగా నిలిచారు. ఆపన్నహస్తం అందించి ఆసరాగా నిలిచారు.
రాష్ట్రంలో 2024 ఏప్రిల్ 1 తర్వాత పదవీ విరమణ పొందిన వారే కాదు.. పది పదిహేనేండ్ల క్రితం రిటైర్డ్ అయిన వారికి కష్టాలు తప్పడంలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పెన్షనర్లనే కాదు.. పాత పెన్షనర్లను ఇబ్బందులు పెడుతు�
మూడు దశాబ్దాలపాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో సేవలందించి అలసిపోయిన విశ్రాంత ఉద్యోగులను కాంగ్రెస్ సర్కారు సతాయిస్తున్నది. ఉద్యోగ విరమణ తర్వాత ప్రయోజనాలను అందించకుండా వేధిస్తున్నది. ప్రశాంతంగా.. సంతోషంగా గ�
ప్రభుత్వ ఉద్యోగి సగటున ముప్పై ఏళ్ల పాటు విధులు నిర్వహిస్తారు. పదవీ విరమణ చేసిన తర్వాత శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కోరుకుంటారు. ఉద్యోగం చేసినంత కాలం తాము దాచుకున్న జీపీఎఫ్, ఎల్ఐసీ, ఆర్జిత సెలవుల స�
ఆర్టీసీ విశాంత్ర ఉద్యోగులకు అండగా నిలుస్తానని, సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని టీజీఎస్ ఆర్టీసీ విశాంత్ర ఉద్యోగుల అసోషియేషన్ జోనల్ నూతన గౌరవ అధ్యక్షుడు ఓరుగంటి రమ�