పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ధర్మారం, వెల్గటూర్, ఎండపల్లి మండలాల టి జి ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ మేరకు శనివారం స్థానిక పెన్షనర్ల భవన్ లో జరిగిన సంఘ�
రిటైర్డ్ ఉద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఖమ్మం, జనగామ కలెక్టరేట్ల వద్ద మహాధర్నా నిర్వహించారు.
ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఖమ్మం జిల్లాశాఖ ఆధ్�
ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన రిటైర్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం జనగామ జిల్లా కలెక్టరేట్ ఎదుట రిటైర్డ్ ఎంప్లాయిస్ బకాయిల సాధన కమిటీ ఆ�
ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు రిటైర్డ్ అయ్యాక ఇద్దరు కుమారులకు ఇండ్లు కట్టించి వారికి పెండ్లిళ్లు చేయాలని కలలు కన్నాడు.. మరో ప్రభుత్వ ఉద్యో గి తనకు ఉన్న ఇద్దరు కుమారులకు ఇండ్లు కట్టించే పనులు ప్రారంభించాడు.. �
అయ్యా.. సీఎం రేవంత్రెడ్డిగారు.. రిటైర్డ్ ఉద్యోగులను మనోవేదనను ఆలకించండి. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలి. బీపీ, షుగర్లు పెరిగిపోతున్నాయి.
30-40 సంవత్సరాలు ఉద్యోగం చేసి రిటైర్డ్ తర్వాత హాయిగా రెస్ట్ తీసుకుందామనుకున్న వారి జీవితాల్లో కటిక చీకట్లు అలుముకున్నాయి. రిటైర్మెంట్ తీసుకొని 18 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం బెనిఫిట్స్ ఇవ్వకపోవడంతో �
రిటైర్డ్ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని రిటైర్డ్ ఎంప్లాయిస్ బకాయిల సాధన కమిటీ ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ డిమాండ్ చేశారు.
30 నుంచి 40 ఏళ్లు ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేసి పదవీ విరమణ పొంది కృష్ణా రామా అంటూ, తీర్థ యాత్రలు తిరుగుతూ, మనుమలు మనుమరాళ్లతో ఆనందంగా గడిపే వయస్సలో ప్రభుత్వ కార్యాలయాల చూట్టు తిరుగే దయనీయ పరిస్థితి ఎదుర్కోవ
Retired employees | ప్రభుత్వ ఉద్యోగులుగా మూడు దశాబ్దాలకు సేవలందించి పదవీ విరమణ చేసిన ఉద్యోగులతో ప్రభుత్వం ఆటలాడుకుంటుందని రిటైర్డు ఉద్యోగుల సంక్షేమ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కొహెడ చంద్రమౌళి ఆవేదన వ
జీహెచ్ఎంసీలో ఉద్యోగులు నెలవారీ వేతనాలు కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. జీతాలు 8వ తేదీ దాటినా కొన్ని సర్కిళ్లలో ఖాతాల్లోకి క్రెడిట్ కాలేదు. దీంతో సర్కిల్లో ఉన్నతాధికారులు, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయ