ఈ ఏడాది ప్రథమార్ధం (జనవరి-జూన్)లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను తగ్గించే వీలుందన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయిప్పుడు. దీంతో రాబోయే మూడు ద్రవ్యసమీక్షలు అత్యంత ప్రాధాన్యా�
విదేశీ నిల్వలు క్రమంగా కరిగిపోతున్నాయి. గత నెల చివరినాటికి భారత్లో విదేశీ మారకం నిల్వలు 4.112 బిలియన్ డాలర్లు తరిగిపోయి 640.279 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఈ విషయాన్ని రిజర్వు బ్యాంక్ తన వారాంతపు సమీక్�
మాజీ ప్రధాని మన్మోహన్సింగ్కు ప్రతిరోజూ పుస్తకాలు చదవడం అలవాటు. ఆఖరుకు భోజన విరామ సమయంలోనూ ఆయన పుస్తకాల వేటలోనే ఉండేవారు. పుస్తకాల కోసం ఆయన ఎంతలా ఆసక్తి కనబరిచేవారో ముంబైలోని ప్రముఖ పుస్తక విక్రయ కేంద�
సమస్య పుట్టినప్పుడే.. దాన్ని పరిష్కరించే సామర్థ్యమున్నవాడూ పుడతాడు. అలా భారతావనిని చుట్టుముట్టిన ఆర్థిక సమస్యలను తన సంస్కరణలతో తరిమికొట్టిన గొప్ప ఆర్థికవేత్తే మన్మోహన్ సింగ్.
Manmohan Singh | భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఒక మలుపు తిప్పిన ఆర్థిక మంత్రిగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చరిత్రలో నిలిచిపోయారు. దేశ ఆర్థికాభివృద్ధిలో ఆయన తనదైన ముద్ర వేశారు. దేశానికి సరికొత్త దశ, దిశ చూ�
RBI | అధికారమే లక్ష్యంగా ఎన్నికల్లో గ్యారెంటీలతో మభ్యపెడుతున్న కాంగ్రెస్ ఉచిత హామీలతో రాష్ర్టాలు దివాలా దిశగా పయనిస్తున్నాయి. ఇదే విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా నివేదిక ద్వారా తూర్
రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై ఇటీవల రిజర్వుబ్యాంక్ విడుదల చేసిన నివేదికలో ఆయా రాష్ట్రాల బడ్జెట్లో పొందుపర్చిన అంశాలనే యథావిధిగా ముద్రించినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అందులో క
తెలంగాణలో మేధావులు అనబడేవారు ఏ విషయం గురించి ఏమంటారా అని సమాజం ఎదురుచూస్తుంటుంది. ఆ విధంగా, 2014-15 నుంచి 2023-24 మధ్య పదేండ్ల కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషయమై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన హ్యాండ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. తమ తాజా ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ)పై కస్టమర్లకు ‘ప్రీ-శాంక్షన్డ్ క్రెడిట్ లైన్' సౌకర్యాన్ని కల్పించేందుకు స్మ�
భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు అంచనాకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) కోత పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) దేశ జీడీపీ వృద్ధి 6.5 శాతానికే పరిమితం కావచ్చని బుధవారం పేర్కొన్నది.
నమ్మకం, వృద్ధి, స్థిరత్వంపై ప్రధానంగా దృష్టి పెడుతానని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రమాణం చేశారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఆయన ఆర్బీఐకి 26వ గవర్నర్గా బాధ్యతలు స్వీ�
Sanjay Malhotra | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) నూతన గవర్నర్గా సీనియర్ ఐఏఎస్ అధికారి, రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా (Sanjay Malhotra) బాధ్యతలు స్వీకరించారు.