ఇటీవలికాలంలో బలహీనపడ్డ భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ఇప్పటికే అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఆర్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దాదాపు ఐదేండ్ల తర్వాత రెపో రేటును పావు శాతం తగ్గించింది. 6.50 శాతం నుంచి 6.25 శాతానికి తీసుకొచ్చింది. దీంతో గృహ, వాహన, వ్యక్తిగత తదితర రుణాల భారం తగ్గుతుందని, ఈఎంఐలు దిగొస్త
Breaking news | ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) కి ప్రధాన కార్యదర్శి (Principal Secretary) గా ఆర్బీఐ (Reserve Bank of India) మాజీ గవర్నర్ (Ex Governor) శక్తికాంత దాస్ (Shaktikanta Das) నియమితులయ్యారు.
వ్యక్తిగత, క్రెడిట్ కార్డ్, విద్యార్థి తదితర తాకట్టులేని రుణాలు పెరుగుతుండటం, క్యాపిటల్ మార్కెట్లలో ఉత్సాహంగా నడుస్తున్న ఊహాజనిత డెరివేటివ్స్ ట్రేడింగ్లు ఆర్థిక వ్యవస్థకు కొత్త సవాళ్లను తెచ్చిప
Forex Reserve | విదేశీ మారక నిల్వలు 1.05 బిలియన్ డాలర్లు పెరిగి 630.61 బిలియన్ డాలర్లకు చేరినట్లుగా ఆర్బీఐ గణాంకాలు తెలిపాయి. జనవరి 31తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు పెరిగినట్లు గణాంకాలు పేర్కొన్నాయి.
రుణగ్రహీతలకు శుభవార్త. హౌజింగ్, ఆటో, పర్సనల్ లోన్లపై ఈఎంఐలు తగ్గనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చాలాకాలం తర్వాత కీలక వడ్డీరేట్లకు కోత పెట్టింది మరి. ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) చివరి ద్వైమాసి�
త్వరలో వడ్డీరేట్లు పావు శాతం తగ్గుతాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష బుధవారం మొదలు కానుండగా.. శుక్రవారం ఫలితం తేలనున్నది.
Bank Holidays | కొత్త సంవత్సరమైన 2025లో మరో నెల కొద్దిరోజుల్లోనే ముగిసిపోనున్నది. ఫిబ్రవరి మాసం మొదలు కానున్నది. ఫిబ్రవరిలో దాదాపు 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ప్రతినెలా బ్యాంకులకు సెలవులు ఉండే విషయం తెలిస�
ప్రభుత్వ బ్యాంకులు ప్రమాదంలో పడ్డాయి. రాష్ర్టాలను, ఆయా శాఖల నిపుణులను, పార్లమెంటరీ చర్చలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నది నిజం. ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నా తొలుత ప
ఈఎంఐ (నెలవారీ వాయిదా సమాన చెల్లింపులు) ఆధారిత వ్యక్తిగత రుణాల్లో ఫిక్స్డ్ వడ్డీరేటు ప్రోడక్ట్ను కూడా కస్టమర్లకు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని శుక్రవారం బ్యాంకులకు, తమ పరిధిలోని ఇతర ఆర్థిక సంస్థలకు
ఈ ఏడాది ప్రథమార్ధం (జనవరి-జూన్)లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను తగ్గించే వీలుందన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయిప్పుడు. దీంతో రాబోయే మూడు ద్రవ్యసమీక్షలు అత్యంత ప్రాధాన్యా�
విదేశీ నిల్వలు క్రమంగా కరిగిపోతున్నాయి. గత నెల చివరినాటికి భారత్లో విదేశీ మారకం నిల్వలు 4.112 బిలియన్ డాలర్లు తరిగిపోయి 640.279 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఈ విషయాన్ని రిజర్వు బ్యాంక్ తన వారాంతపు సమీక్�
మాజీ ప్రధాని మన్మోహన్సింగ్కు ప్రతిరోజూ పుస్తకాలు చదవడం అలవాటు. ఆఖరుకు భోజన విరామ సమయంలోనూ ఆయన పుస్తకాల వేటలోనే ఉండేవారు. పుస్తకాల కోసం ఆయన ఎంతలా ఆసక్తి కనబరిచేవారో ముంబైలోని ప్రముఖ పుస్తక విక్రయ కేంద�