బీజేపీ అధికారంలోకి వస్తే మొత్తం రిజర్వేషన్లను ఎత్తివేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్షా పేర్కొన్నట్టు వైరల్ అయిన ఓ ఫేక్ వీడియోకు సంబంధించి ఢిల్లీ పోలీసులు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డికి నోట�
రిజర్వేషన్ల అంశంపై బీజేపీ తన విధానమేంటో వెల్లడించాలని, దీనిపై ఆ పార్టీ అగ్ర నాయకత్వం వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. రి�
RSS Chief : ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంఘ్ పరివార్ తొలి నుంచి రాజ్యాంగం నిర్ధేశించిన అన్ని రిజర్వేషన్లకు మద్దుతగా నిలుస్తోందని స్పష్టం చేశారు.
మహిళలకు ఉద్యోగ నియామకాల్లో తీవ్ర అన్యాయం చేసే ఈ జీవోకు వ్యతిరేకంగా భారత జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) తలపెట్టిన దీక్షకు పోలీసులు అనుమతించారు. దీంతో హైదరాబాద్లోని ధర్నా చౌక్లో ఉదయం 11 గంటల నుంచ�
PM Modi: దివంగత మాజీ ప్రధాని నెహ్రూ రిజర్వేషన్లను వ్యతిరేకించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఆ నాటి సీఎంలకు నెహ్రూ రాసిన లేఖను ఇవాళ రాజ్యసభలో ప్రధాని మోదీ చదవి వినిపించారు. ఉద్యోగాల్లో రిజర్
రాష్ట్రంలో స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు ముగుస్తుండటంతో రిజర్వేషన్లపై ఆసక్తి నెలకొన్నది. తెలంగాణలో నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చాక ఒకసారి అమలు చేసిన రిజర్వేషన్లను రెండుసార్లు కొనసాగించాల�
ప్రైవేట్ యూనివర్సిటీల్లో రిజర్వేషన్ల అమలుపై తెలంగాణ ఉన్నత విద్యామండలి చేస్తున్న అధ్యయనం పూర్తికావొచ్చింది. ఉత్తరప్రదేశ్లో తప్ప మరెక్కడా ప్రైవేట్ వర్సిటీల్లో రిజర్వేషన్లు అమలుకావడం లేదని అధికారు
‘స్థానిక’ సంస్థల ఎన్నికల సందడి మొద లు కానున్నది. ప్రస్తుత పాలకవర్గాల గడువు జనవరి 31తో ముగియనున్నది. ఆలోపే ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమైంది. సన్నాహాలు ప్రారంభించాలని, ప్రిసైడింగ
జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఫిబ్రవరి ఒకటితో సర్పంచుల పదవీ కాలం ముగియనుండగా ఆలోపు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించి ఆ దిశగా అడుగులు వేస్తున్నది.
వీలైనంత త్వరగా తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ప్రారంభిస్తామని బీహార్ సీఎం నితీశ్ కుమార్ కేంద్రాన్ని హెచ్చరించారు.
రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల్లో అత్యధికంగా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గప్రజలను కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అణచివేస్తున్నదని ముదిరాజ్ ఐక్యవేదిక వ్యవస్థాపకులు, రాష్ట్ర ఫిషరీస్�
Reservations | బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే రిజర్వేషన్ల పరిమితిని 50 శాతం నుంచి 65 శాతానికి పెంచాలని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు. మంగళవారం బీహార్ అసెంబ్లీలో ఆయన మాట్లాడారు.