నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఉద్యమ నినాదాలనే కాదు.. జల్, జంగల్, జమీన్ అనే కుమ్రం భీం (Komuram Bheem) కలలను కూడా అక్షరాలా సాకారం చేసిన ధీరోదాత్తమైన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు.
Minister Satyavati Rathod | కేంద్రానికి గిరిజనులపై ప్రేమ ఉంటే తెలంగాణ మాదిరిగా దేశంలో 10శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు.
తెలంగాణ సామాజిక స్థితిగతులకు అనుగుణంగా రిజర్వేషన్ల్లు పెంచాలి’ అన్న విషయంలో రాష్ట్ర శాసనసభ పంపిన తీర్మానాలను గానీ, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వినతులనుగానీ, కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా �
ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
రాజ్యాంగం కల్పించిన హక్కులు, రిజర్వేషన్లను మహిళలు సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలని నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ పి.పద్మావతి అన్నారు.
సీఎం కేసీఆర్ (CM KCR) మహిళా పక్షపాతి అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender reddy) అన్నారు. ఆసరా పెన్షన్లు (Aasara Pension) అందుకుంటున్నవారిలో, బీడీ కార్మికుల్లో మహిళలే ఎక్కువగా ఉన్నారని చెప్పారు.
విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ఓబీసీలకు కేంద్రప్రభుత్వం క్రీమిలేయర్తో తీరని అ న్యాయం చేస్తున్నదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు.
రాష్ట్రంలోని గిరిజన విద్యార్థులు కేంద్ర ప్రభుత్వంపై పోరుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 10 శాతం గిరిజన రిజర్వేషన్లను వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేస్తూ పోస్ట్కార్డు ఉద్యమానికి దిగు�
చట్ట సభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు, బీసీ బడ్జెట్ రూ.2 లక్షల కోట్లకు పెంచాలని డిమాండ్ చేస్తూ 8, 9వ తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య ప�
గ్రూప్-1 ఉద్యోగాల భర్తీలో టీఎస్పీఎస్సీ తొలిసారిగా సామాజిక న్యాయాన్ని పాటించింది. రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ల వారీగా 50 మందిని మెయిన్కు సెలెక్ట్ చేసింది. 503 ఉద్యోగాలకు గాను ఒక్కో పోస్టుకు 50 మంద
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా దేశంలో అసమానతలను పెంచుతున్నదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు, పేద వర్గాలను లక్ష్యంగా చేసుకొని దేశంలో సామాజిక, ఆర్థిక, వి