‘స్థానిక’ సంస్థల ఎన్నికల సందడి మొద లు కానున్నది. ప్రస్తుత పాలకవర్గాల గడువు జనవరి 31తో ముగియనున్నది. ఆలోపే ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమైంది. సన్నాహాలు ప్రారంభించాలని, ప్రిసైడింగ
జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఫిబ్రవరి ఒకటితో సర్పంచుల పదవీ కాలం ముగియనుండగా ఆలోపు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించి ఆ దిశగా అడుగులు వేస్తున్నది.
వీలైనంత త్వరగా తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ప్రారంభిస్తామని బీహార్ సీఎం నితీశ్ కుమార్ కేంద్రాన్ని హెచ్చరించారు.
రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల్లో అత్యధికంగా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గప్రజలను కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అణచివేస్తున్నదని ముదిరాజ్ ఐక్యవేదిక వ్యవస్థాపకులు, రాష్ట్ర ఫిషరీస్�
Reservations | బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే రిజర్వేషన్ల పరిమితిని 50 శాతం నుంచి 65 శాతానికి పెంచాలని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు. మంగళవారం బీహార్ అసెంబ్లీలో ఆయన మాట్లాడారు.
మరాఠాలకు నిజాం కాలంనాటి రిజర్వేషన్లు కల్పించాలని మహారాష్ట్ర బీఆర్ఎస్ ఉత్తర ముంబై లోక్సభ సమన్వయకర్త రవీంద్ర రోకడే డిమాండ్ చేశారు. శుక్రవారం బీఆర్ఎస్ ముంబై కొంకణ విభాగం ఆధ్వర్యంలో వివిధ డిమాండ్ల�
ఎంతో ఆశావహ దృక్పథంతో, సామాజిక నిబద్ధతతో ఏర్పాటు చేసుకున్న రిజర్వేషన్లు, వాటి ఫలాలు కిందిస్థాయి వరకు చేరడంలేదు. ఎస్సీలలోని కొన్ని సంపన్న శ్రేణులు మొత్తం రిజర్వేషన్లను అనుభవిస్తున్నాయి. ఇది సామాజిక అసమా�
సమాజంలో అన్నివర్గాలకు సమాన అవకాశాలు కల్పించినప్పుడే సాధికారత సాధ్యమవుతుందని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు.
రాజ్యాంగంలో, బీసీలకు తగినంత రక్షణ దొరకలేదని, హక్కులు లభించలేదని, అవకాశాలు కల్పించలేదని అంబేద్కర్ నిజాయితీగా ఆనాడే విచారం వ్యక్తం చేశారు. దాంతో బీసీలకు కొంత ఊరట దొరికింది.
మద్యం దుకాణాల టెంటర్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆదిలాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ హిమశ్రీ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో శుక్రవారం వివరాలు వెల్ల�
మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకు గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. వరంగల్ జిల్లాలోని 63, హనుమకొండ జిల్లాలో 65 మద్యం దుకాణాలకు ఈ నెల 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఎక్సైజ్ శాఖ హన�