కార్మిక శాఖలో పోస్టుల భర్తీ కోసం ఆ శాఖతోపాటు టీజీపీఎస్సీ చేపట్టే నియామకాల్లో ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్లు అమలుచేసే అంశాన్ని పరిశీలించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఐటీ, ఐటీఈఎస్, పరిశ్రమలు, కర్మాగారాలు ఇలా అన్ని రకాల ప్రైవేటు సంస్థల్లోని ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పించాలంటూ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం తీవ్ర కలకలం రేపుతున్నది.
రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు ముందే స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లను ప్రకటించాలని, లేదంటే జూన్ 10 తర్వాత రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడుతామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చ�
BC Janasabha | స్థానిక సంస్థల్లో(Local bodies) 42 శాతం రిజర్వేషన్లు(Reservations) అమలు చేయకుండా ఎన్నికలకు వెళ్తే సెక్రటేరియట్ను ముట్టడిస్తామని బీసీ జనసభ (BC Janasabha)రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
జనాభా దదామాషా ప్రకారం నిధులు, రిజర్వేషన్లలో బీసీల వాటా బీసీలకు ఇవ్వాలని, లేదంటే రాబోయే రోజుల్లో దేశంలో తిరుగుబాటు తప్పదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. బీసీ భవన్లో 16 బీస
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పెంచుతామంటూ చేవెళ్ల డిక్లరేషన్లో ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట తప్పారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు.
పదేండ్ల పాటు అధికారంలో ఉన్న తర్వాత ఎన్నికలకు వెళ్లినప్పుడు.. తన పదవీకాలంలో ప్రజలకు చేసిన మేలు గురించి చెప్పి ఓట్లు అడగాలి. దేశం సాధించిన విజయాలను వివరించి మళ్లీ గెలిపించమని కోరాలి. మా పాలన నచ్చితేనే, మీకు
R. Krishnaiah | ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టమైన ప్రకటన చేయాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఉండవని.. రిజర్వేషన్లను కాలరాసే బీజేపీని ఈ ఎన్నికల్లో ఓడించాలని సీఎం రేవంత్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో మంగళవారం పరకా�
Amit Shah | ఎన్నికల వేళ కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah)కు సంబంధించిన ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా అమిత్ షా తీవ్రంగా స్పందించారు.