కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడం వదిలేసి రిజర్వేషన్ల పేరుతో ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నదని పౌర హక్కుల కార్యకర్త, ప్రొఫెసర్ జీ హరగోపాల్ విమర్శించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లను ఎత్తి వేసేందుకు కుట్ర పన్నుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. హనుమకొండ అంబేద్కర్ జంక్షన్లో మంగళవార�
కేంద్ర ప్రభుత్వం బీసీల అభివృద్ధి పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నదని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డాక్టర్ బండా ప్రకాశ్ ముదిరాజ్ అన్నారు.
రిజర్వేషన్ల పెంపు విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుంచి చెబుతున్నదే నిజమైంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో రిజర్వేషన్లపై మరోసారి చర్చ సాగుతున్నది.
కర్ణాటకలో పెంచిన రిజర్వేషన్ల అమలుకు పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేయాలని ఆ రాష్ట్ర మంత్రివర్గం గురువారం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు కేంద్రానికి సిఫారసు చేయడానికి న్యాయ నిపుణులతో కలిసి మంత్రివర్గ ఉప సం
జమ్ముకశ్మీర్లోని గుజ్జర్లు, బకర్వాల్, పహాడీలకు రిజర్వేషన్లు కల్పించనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. కశ్మీర్ పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం ఓ సభలో మాట్లాడుతూ ‘ఈ మూడు సామాజిక వర్గాలకు రిజర్�
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) కల్పించిన 10 శాతం కోటా.. ఎస్పీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను తగ్గించదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపింది.
హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 పోస్టుల దరఖాస్తులు రెండు లక్షలకు చేరువయ్యాయి. సోమవారం వరకు 1,90,253 మంది దరఖాస్తు చేసుకొన్నారు. మరో ఎనిమిది రోజులు (ఈ నెల 31 వరకు) మాత్రమే అవకాశం ఉండటంతో అభ్యర్థుల్లో ఆసక�