హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 పోస్టుల దరఖాస్తులు రెండు లక్షలకు చేరువయ్యాయి. సోమవారం వరకు 1,90,253 మంది దరఖాస్తు చేసుకొన్నారు. మరో ఎనిమిది రోజులు (ఈ నెల 31 వరకు) మాత్రమే అవకాశం ఉండటంతో అభ్యర్థుల్లో ఆసక�
ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్రకు తెరలేపిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని సోమ�
cm kcr | సిద్ధిపేట జిల్లా ములుగులోని ‘ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్’ (ఎఫ్సీఆర్ఐ)లో బీఎస్సీ ఫారెస్ట్రీ (హానర్స్) నాలుగేండ్ల డిగ్రీ కోర్సు ద్వారా అత్యున్నత ప్రమాణాలతో కూడిన క్వాలిఫైడ్ ఫారెస్ట
ముషీరాబాద్ : లాభాల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, శాఖలను ప్రైవేటు పరం చేస్తూ మోడీ ప్రభుత్వం తిరోగమన దిశలో పనిస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. గత ఎన్నికల్లో ఇచ్చ�
ఈడబ్ల్యూఎస్ కోటా నిబంధనలు ఈ ఏడాది కూడా కొనసాగిస్తాంసుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం న్యూఢిల్లీ: నీట్ పీజీ ప్రవేశాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్లు కల్పించడానికి వార్షిక ఆద�
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | పేద వర్గాలు ఉన్నత వర్గాలతో సమానంగా అభివృద్ధి చెందాలంటే రిజర్వేషన్లు అవసరం అని చెప్పిన మొట్ట మొదటి వ్యక్తి మహాత్మ జ్యోతిబా పూలే అని ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్
హైదరాబాద్ : రాష్ట్రంలో మద్యం కొత్త విధానానికి సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దుకాణాల అనుమతి ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2021-23 సంవత్సరానికి చెందిన నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేయగా.. దుకా�
మద్యం దుకాణాల్లో రిజర్వేషన్ల అమలుకు ఉత్తర్వులు జారీ | మద్యం దుకాణాల్లో రిజర్వేషన్ల అమలు కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం దుకాణాల్లో గౌడ కులస్థులకు 15శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్