మంత్రి శ్రీనివాస్ గౌడ్ | మంత్రి మాట్లాడుతూ..వైన్ షాపుల్లో గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం కేటాయించాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించడం చారిత్రిక ఘట్టమన్నారు.
కీలక నిర్ణయం తీసుకున్న కేబినెట్.. ఇక మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు | సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతున్నది. ఈ సందర్భంగా మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకున్నది. మద్యం దుకాణాల్�
కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం.. గెజిట్ జారీహైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్), కేంద్ర పోలీసు, సాయుధ బలగాల నియామకాల్లో దివ్యాంగులకు ఉన్న 4% రిజర్వేషన్లను కేంద్రం
న్యూఢిల్లీ, ఆగస్టు 20: ఏదైనా ఒక రాష్ట్రం పునర్వ్యవస్థీకరణ జరిగి రెండుగా విడిపోయినప్పుడు.. ఆ రాష్ట్రంలో రిజర్వేషన్ వర్తించే వ్యక్తి, తర్వాత ఏర్పడిన రెండు రాష్ర్టాల్లో ఏదైనా ఒక దాంట్లోనే రిజర్వేషన్ పొందే�
కేంద్రాన్ని కోరిన పవార్ముంబై, ఆగస్టు 16: రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలిగించడానికి రాజ్యాంగ సవరణ చేయాలని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ డిమాండ్ చేశారు. తద్వారా 50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పిం�
అనుకూలంగా 385 ఓట్లు వ్యతిరేకంగా ‘0’ నిరసనలు ఆపి మద్దతు తెలిపిన ప్రతిపక్షాలు రిజర్వేషన్లపై పరిమితి తొలగించాలని డిమాండ్ న్యూఢిల్లీ, ఆగస్టు 10: రాష్ర్టాలకు తమ సొంత ఓబీసీ జాబితాలను రూపొందించుకునే అధికారాన్ని
బీజేపీ నాయకులను నిలదీయాలి పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి కమలాపూర్, ఆగస్టు 7: ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్ర�
EWS Reservations | రాష్ట్రంలో అగ్రవర్ణ పేదలకు పదిశాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం పట్ల సిద్దిపేటలో టీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
వైద్యవిద్య కోర్సుల్లో రిజర్వేషన్లు ఖరారు జాతీయస్థాయి కోటా విభాగంలో అమలు వెల్లడించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతిభ గల వైద్య విద్యార్థులకు ఎంతో మేలు దేశంలోని ఏ వైద్య కాలేజీలోనైనా చేరొచ్చు న్యూఢిల్�
ఏపీకి టీఎస్ఆర్టీసీ బస్సులు బంద్ | ఏపీలో పగటిపూట పాక్షిక కర్ఫ్యూ దృష్ట్యా ఆ రాష్ట్రానికి బస్సు సర్వీసులను నిలిపివేస్తూ టీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఏపీకి వెళ్లే బస్సుల ముందస్తు రిజర్వేషన్లను కూడా
రిజర్వేషన్లు| బీజేపీ నేతలు ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు పొందాలని చూస్తున్నారని.. వరంగల్ ప్రజలు మోసపోవద్దని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం రిజర�
చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల కోసం ఉద్యమంబీసీ సంక్షేమ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఉద్యమాన్ని ఉద్ధృ�