మయన్మార్, థాయ్లాండ్ సరిహద్దు ప్రాంతమైన మైవాడిలో చాలా భాగం రెబల్ గ్రూప్ నియంత్రణలో ఉంది. అయితే ఐటీ ఉద్యోగాల పేరుతో కొందరు భారతీయులను నకిలీ రాకెట్ ఉచ్చుపన్నింది. ఈ నేపథ్యంలో తమ దేశంలోకి అక్రమంగా ప్ర
ఆపరేషన్ ముస్కాన్-8లో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 611 మంది బాలలకు విముక్తి కల్పించామని సీపీ స్టీపెన్ రవీంద్ర వెల్లడించారు. అందులో 535 మంది బాలురు, 76 మంది బాలికలు ఉండగా, ఇతర రాష్ర్టాలకు చెందిన వారు 228 మంది బ�
గౌహతి: అరుణాచల్ ప్రదేశ్లోని కురుంగ్ కుమే జిల్లాలో జూలై 13వ తేదీన 19 మంది రోడ్డు నిర్మాణ కార్మికులు గల్లంతు అయ్యారు. మిస్సైనవారిలో ఏడు మంది కార్మికుల ఆచూకీ తెలిసింది. రెస్క్యూ చేసిన అధికారులు వాళ్లక�
వాషింగ్టన్: చాక్లెట్ తయారీ ఫ్యాక్టరీలో పనిచేసే ఇద్దరు కార్మికులు ప్రమాదవశాత్తు చాక్లెట్ ట్యాంక్లో పడ్డారు. నడుము లోతు చాక్లెట్ ట్యాంకులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఫైర్ సిబ్బంది శ్రమించా
Leopard | ఒడిశాలోని సంబాల్పూర్ జిల్లాలోని హిందాల్ ఘాట్ శివార్లలో ఉన్న ఓ వ్యవసాయ క్షేత్రానికి ఆహారం వెతుక్కుంటూ చిరుతపులి (Leopard) వచ్చింది. ప్రమాదవశాత్తు అక్కడున్న బావిలో పడిపోయింది.
డెహ్రాడూన్: కొండ ప్రాంతంలో చిక్కుకుని మూడు రోజులుగా అక్కడ ఉన్న ఏడుగురు వ్యక్తులను భారత వాయుసేన (ఐఏఎఫ్) రక్షించింది. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. డాకుమెంటరీ తీసేందుకు ముగ్గుర�
భువనేశ్వర్: పసి బిడ్డ ఎదుటే తల్లిపై 79 రోజులుగా లైంగికదాడికి పాల్పడిన తాంత్రికుడి చెర నుంచి బాధితురాలిని పోలీసులు రక్షించారు. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. మహిళకు 2017లో ఒక వ్యక్తితో పెళ్ల
ముంబై: ప్లాస్టిక్ వాటర్ టిన్లో చిరుత పులి పిల్ల తల ఇరుక్కుపోయింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది చివరకు దానిని తొలగించి ఆ చిరుత పిల్లను రక్షించారు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ ఘటన జరిగింది. అట
ముంబై: ఒక చిరుత పిల్ల ఆహారం కోసం వెతుకుతూ పొరపాటున బావిలో పడింది. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది దానిని వెలికితీసి రక్షించారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో గురువారం ఈ ఘటన జరిగింది. చందవాడ్ తాలూకా ప�
Madhya Pradesh | ఆడుకుంటూ బోరు బావిలో పడిన ఏడాదిన్నర వయస్సు కలిగిన బాలిక సురక్షితంగా బయటపడింది. 15 అడుగుల లోతులో చిక్కుకున్న బాలికను పోలీసులు, సైన్యం దాదాపు 7 గంటలపాటు శ్రమించి
గువహటి : తొమ్మిదేండ్ల కిందట అరుణాచల్ ప్రదేశ్లో విక్రయించిన బాలిక(12)ను అసోంకు చెందిన విశ్వనాధ్ జిల్లా పోలీసులు కాపాడి తల్లి సీమా ఖరియా చెంతకు చేర్చారు. బాలికను మూడేండ్ల వయసులో ఓ మహిళ అరుణా�
గోదావరిలో మునిగిపోతున్న వారిని కాపాడిన యువకులుకాళేశ్వరం, అక్టోబర్ 24: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని గోదావరి నదిలో ఆదివారం ప్రమాదవశాత్తు మునిగిన ముగ్గురిని అక్కడే ఉన్న యువక
చెన్నై: దారి తప్పిన ఏనుగు పిల్లను దాని తల్లి వద్దకు అటవీ శాఖ సిబ్బంది చేర్చారు. తమిళనాడు నీలగిరి పర్వతాలలోని ముదుమలై నేషనల్ పార్క్లో ఈ ఘటన జరిగింది. ఒక ఏనుగు పిల్ల మందను వీడింది. తల్లి కోసం వెదుకుతూ దారి త
భువనేశ్వర్: నిర్మాణంలో ఉన్న రోడ్డుపై ఉన్న భారీ కొండచిలువను స్నేక్ హెల్ప్లైన్ సిబ్బంది కాపాడారు. ఒడిశాలోని జాజ్పూర్లో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. నిర్మాణంలో ఉన్న రహదారి సమీపంలో ఇండియన్ రాక్�