Uttarakhand Tunnel | ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీ సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలు క్షేమంగా బయటకు వచ్చారు. సహాయ బృందాలు 17 రోజుల పాటు అవిశ్రాంతంగా పని చేసి కూలీలను బయటకు తీసుకు వచ్చారు.
Child Stuffed Inside Sack | ఇద్దరు పిల్లలు అదృశ్యమయ్యారు. వారిని కిడ్నాప్ చేసిన వ్యక్తులు చెరకు పొలాల వద్ద వదిలేశారు. ఒక బాలుడ్ని సంచిలో కుక్కి అక్కడ పడేశారు. (Child Stuffed Inside Sack) కట్టేసి ఉన్న ఆ సంచిలో సజీవంగా ఉన్న బాలుడ్ని గుర్తి
Haryana Violence | అల్లరి మూక దాడి (Haryana Violence) నుంచి ఒక మహిళా జడ్జీ తృటిలో తప్పించుకున్నారు. మూడేళ్ల కుమార్తెతో కలిసి కారు దిగి ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఒక వర్క్ షాప్లో దాక్కున్నారు. ఆ తర్వాత కొందరు న్యాయవాదులు ఆమెను
stuck in lift | నైట్ క్లబ్ నుంచి తిరిగి వెళ్తున్న పది మంది లిఫ్ట్లో చిక్కుకున్నారు (stuck in lift). లిఫ్ట్ డోర్ తెరుచుకోకపోవడంతో సుమారు పది గంటల వరకు అందులో ఉండిపోయారు. గాలి అందక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సమాచారం అందుకు
cable car ride | సాంకేతిక సమస్య వల్ల ఎత్తులో ఉన్న కేబుల్ కార్లు (cable car rides) ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో సుమారు 70 మంది సందర్శకులు వాటిల్లో చిక్కుకున్నారు. ఈ విషయం తెలిసిన రెస్క్యూ సిబ్బంది ఎంతో శ్రమించారు. కేబుల్ కార్ రైడ్�
Human Trafficking | రైలులో అక్రమంగా తరలిస్తున్న 59 మంది పిల్లలను ఆర్పీఎఫ్ సిబ్బంది, పోలీసులు కాపాడారు. మానవ అక్రమ రవాణాకు (Human Trafficking) సంబంధించి ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. బీహార్కు చెందిన 59 మంది చిన్నారులను దానా
ఒడిశాలోని (Odisha) పూరిలో ఉన్న ఓ షాపింగ్ కాంప్లెక్స్లో (Shopping complex) భారీ అగ్నిప్రమాదం జరిగింది. పూరిలో ఉన్న లక్ష్మీ మార్కెట్ కాంప్లెక్స్లో (Laxmi Market Complex) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
తుర్కియే, సిరియాలో గత సోమవారం తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపంలో మరణించిన వారి సంఖ్య 43,000 దాటింది. వేలాది మంది గాయపడ్డారు. భూకంపం వల్ల నిరాశ్రయులైన లక్షలాది ప్రజలు గడ్డకట్టే చలిని తట్టుకుని శిబిరాల్ల�
మయన్మార్, థాయ్లాండ్ సరిహద్దు ప్రాంతమైన మైవాడిలో చాలా భాగం రెబల్ గ్రూప్ నియంత్రణలో ఉంది. అయితే ఐటీ ఉద్యోగాల పేరుతో కొందరు భారతీయులను నకిలీ రాకెట్ ఉచ్చుపన్నింది. ఈ నేపథ్యంలో తమ దేశంలోకి అక్రమంగా ప్ర
ఆపరేషన్ ముస్కాన్-8లో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 611 మంది బాలలకు విముక్తి కల్పించామని సీపీ స్టీపెన్ రవీంద్ర వెల్లడించారు. అందులో 535 మంది బాలురు, 76 మంది బాలికలు ఉండగా, ఇతర రాష్ర్టాలకు చెందిన వారు 228 మంది బ�
గౌహతి: అరుణాచల్ ప్రదేశ్లోని కురుంగ్ కుమే జిల్లాలో జూలై 13వ తేదీన 19 మంది రోడ్డు నిర్మాణ కార్మికులు గల్లంతు అయ్యారు. మిస్సైనవారిలో ఏడు మంది కార్మికుల ఆచూకీ తెలిసింది. రెస్క్యూ చేసిన అధికారులు వాళ్లక�
వాషింగ్టన్: చాక్లెట్ తయారీ ఫ్యాక్టరీలో పనిచేసే ఇద్దరు కార్మికులు ప్రమాదవశాత్తు చాక్లెట్ ట్యాంక్లో పడ్డారు. నడుము లోతు చాక్లెట్ ట్యాంకులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఫైర్ సిబ్బంది శ్రమించా
Leopard | ఒడిశాలోని సంబాల్పూర్ జిల్లాలోని హిందాల్ ఘాట్ శివార్లలో ఉన్న ఓ వ్యవసాయ క్షేత్రానికి ఆహారం వెతుక్కుంటూ చిరుతపులి (Leopard) వచ్చింది. ప్రమాదవశాత్తు అక్కడున్న బావిలో పడిపోయింది.