వాగు | గురువారం రాత్రి కురిసిన భారీ వానలకు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని నాంపల్లి మండలంలో వాగులో బైక్తో సహా కొట్టుకుపోయిన ఇద్దరిని స్థానికులు కాపాడారు
బీజింగ్: ఒక బిల్డింగ్లో అగ్నిప్రమాదం జరిగి మంటలు అంటుకోగా అందులోని బాలికలను ఆరుగురు శ్రమించి కాపాడారు. చైనాలోని హునాన్ ప్రావిన్స్లో ఈ ఘటన జరిగింది. జిన్టియన్ నగరంలోని ఒక బహుళ అంతస్తు భవనంలో అగ్ని ప
రాయ్పూర్: నదిలో చిక్కుకున్న నలుగురు బాలురను పోలీసులు రక్షించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం కొరియా జిల్లాలోని మనేంద్రగఢ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నలుగురు పిల్లలు నదిలో స్నానం చేస్తుండగా నీటి మట్టం ఒక్కస�
టోక్యో: ఒక ఓడ రెండు ముక్కలుగా విరిగింది. జపాన్ సముద్ర తీరంలో బుధవారం ఈ ఘటన జరిగింది. పనామా దేశానికి చెందిన కార్గో షిప్ క్రిమ్సన్ పొలారిస్, జపాన్ అమోరిలోని హచినోహె పోర్ట్ చుట్టూ తిరుగుతుండగా రెండు ముక్క
ముంబై: ఒక యువతి ఎత్తైన బిల్డింగ్ పైనుంచి పడి కిటికీ ఊచలకు చిక్కుకుని వేలాడసాగింది. గమనించిన స్థానికులు పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో వారు శ్రమించి ఆమెను రక్షించారు. మహారాష్ట్రలోని ప�
కోల్కతా: వ్యభిచార కూపం నుంచి బయటపడిన 14 ఏండ్ల బాలిక తిరిగి పాఠశాలకు వచ్చి పరీక్షల్లో 70 శాతం మార్కులు సాధించి అందరినీ అబ్బురపరిచింది. బాధిత బాలిక ఆశా (పేరు మార్పు) పలు రాష్ట్రాల్లోని వివిధ వ
లక్నో: భారీ వర్షాలకు నిండుగా ప్రవహిస్తున్న కాలువలో మునిగిపోతున్న ఒక వ్యక్తిని ఒక పోలీస్ అధికారి కాపాడారు. ఉత్తరప్రదేశ్ అలీఘడ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఎస్ఐ ఆశిష్ కుమార్ విధులు నిర్వహిస్తున్న �
తిరువనంతపురం: ఒక బావిలో పడిన ఏనుగును అటవీ శాఖ అధికారులు రక్షించారు. కేరళలోని ఎర్నాకుళంలో బుధవారం ఈ ఘటన జరిగింది. కుట్టంపూజ ప్రాంతం సమీపంలోని బావిలో ఒక ఏనుగు పడిపోయింది. బయటకు రాలేక ఇబ్బంద
క్రైం న్యూస్ | పాల్వంచ పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన వేములపల్లి సురేష్ అనే వ్యక్తి శనివారం బావి వద్ద స్తానం చేస్తుండగా ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు.
146 మందిని రక్షించిన నేవీ | తౌటే తుఫాను ధాటికి ముంబై సమీపంలో అరేబియా సముద్రంలో రెండు ఓడలు కొట్టుకుపోయాయి. ఇందులో 410 మంది గల్లంతవగా.. ఇప్పటి వరకు 146 మందిని రక్షించినట్లు భారత నావికాదళం మంగళవారం తెలిపింది.