Navy Marine Commandos | సముద్రపు దొంగలు హైజాక్ చేసిన కార్గో షిప్ పైకి ఇండియన్ నేవీ మెరైన్ కమాండోలు చేరుకున్నారు. (Navy Marine Commandos) వెంటనే ఆ ఓడను వీడి వెళ్లాలని సముద్రపు దొంగలను హెచ్చరించారు. భారతీయ సిబ్బందిని రక్షించేందుక�
ప్లాట్ఫారమ్ నుంచి రైలు (Train) కదులుతున్నది. క్రమంగా స్పీడ్ అందుకుంటున్నది. ఇంతలో ఓ మహిళ పరుగున వచ్చి రైల్లోకి ఎక్కడానికి ప్రయత్నించింది. అయితే పట్టు కోల్పోవడంతో కింద పడిపోయింది.
Uttarakhand Tunnel rescued Workers | ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో కూలిన సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న కార్మికుడైన కుమారుడి కోసం అతడి తండ్రి 16 రోజుల పాటు ఎదురుచూశాడు. (Uttarakhand Tunnel rescued Workers) అయితే మంగళవారం సాయంత్రం కుమారుడు టన్నెల్ న
Uttarakhand Tunnel: టన్నెల్లో చిక్కుకున్న 41 మందిని రక్షించేందుకు వీల్డ్ స్ట్రెచర్లను వాడనున్నారు. పైప్లైన్లో ఆ స్ట్రెచర్ల ద్వారా కార్మికుల్ని బయటకు లాగనున్నారు. దీని కోసం ఎన్డీఆర్ఎఫ్ దళం మొత్తం ప్ర�
ఊహించని పరిస్ధితుల్లో చిక్కిన జంతువులను ప్రాణాపాయం నుంచి కాపాడే వీడియోలు (Viral Video) సోషల్ మీడియాలో తరచూ కనిపిస్తుంటాయి. ఇక కొన్నిసార్లు కొందరు తమ ప్రాణాలను పణంగా పెట్టి జంతువులకు ఆపన్న హస్తం అ
వరద నీరు చుట్టుముట్టి దిక్కుతోచని స్ధితిలో ఉన్న తల్లితో పాటు ఆమె చిన్నారి కూతురిని స్ధానికులు ధైర్యంగా కాపాడిన వీడియో (viral video) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Indian Navy | చైనా నేవీ విన్నపానికి ఇండియన్ నేవీ (Indian Navy) స్పందించింది. సముద్రంలో మునుగుతున్న చైనా షిప్లోని సిబ్బందిని కాపాడేందుకు నౌకాదళానికి చెందిన విమానాన్ని బుధవారం రంగంలోకి దించింది. రెస్క్యూ ఆపరేషన్లో ఎ�
కొన్నిసార్లు వన్యప్రాణులు ఇబ్బందికర పరిస్ధితుల్లో ఉండి మానవుల సాయం కోరే పరిస్ధితులు నెలకొంటాయి. గాయపడిన, అసహాయ జంతువులకు అటవీ అధికారులు ఆసరాగా నిలిచి అవసరమైన కేర్ తీసుకునే పలు వీడి�
Viral Video | ఒక పోలీస్ ఎంతో ధైర్యం చేశారు. వంతెనపై ఉన్న ఇనుప రాడ్ల రైలింగ్ను దాటి మెల్లగా ఆ వ్యక్తి ఉన్న అంచు వద్దకు ఆయన చేరుకున్నారు. నదిలోకి దూకవద్దని నచ్చజెప్పారు. అనంతరం ఆ వ్యక్తిని పైకి లాగి ఆత్మహత్యాయత్న�
Newborn Abandoned | ఒక మహిళ మంగళవారం ఇంట్లోనే బిడ్డను కన్నది. అనంతరం అప్పుడే పుట్టిన శిశువును బాత్రూమ్లోని బకెట్లో ఉంచింది. ఆ బిడ్డను ఆ బకెట్లో వదిలేసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లింది. తాను బిడ్డను ప్రసవి�
Viral Video | పట్టాలపై ఒక రైలు వస్తున్నది. అయినప్పటికీ ఆ వ్యక్తి రైలు రాకను పెద్దగా పట్టించుకోలేదు. కుక్కను కాపాడటంపైనే అతడి దృష్టంతా ఉంది. అయితే స్టేషన్లోని ఫ్లాట్ఫారంపై ఉన్న జనం ఉత్కంఠతో రైలు రాకను గమనించార�
నేటి బాలలే రేపటి పౌరులని, వారిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందని ఎస్పీ డాక్టర్ వినీత్ గంగన్న అన్నారు. ‘ఆపరేషన్ స్మైల్-9’ ప్రారంభమవుతున్న నేపథ్యంలో జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికా�