శ్రీనివాస్ అనే వ్యక్తి 15ఏండ్లుగా ఆటోనే నమ్ముకున్నాడు. కుటుంబాన్ని పోషిస్తుండు. ఇటీవల అన్నం పెట్టే ఆ ఆటోను నడపడం మానేశాడు. కారణం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 714 ఫిట్నెస్ పెనాల్టీ. రోజుకు రూ.50 జరిమానా �
నాలాలో కొట్టుకుపోతున్న ఓ వ్యక్తిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. లంగర్హౌస్ ఫైర్ స్టేషన్ ఫైర్ అధికారి దత్తు తెలిపిన వివరాల ప్రకారం..బుధవారం మధ్యాహ్నం లంగర్హౌస్ మొఘల్ కా నాలాలో ఓ వ్యక్తి పడి ఉన్నట�
జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ పిలుపునిచ్చారు. అమెరికాలో జరిగిన ఆటా మహాస�
సింగరేణిలో రెస్క్యూ విభాగంం సేవలు వెలకట్టలేనివి. 1985 రెస్క్యూ రూల్స్ ప్రకారం ఆర్ఆర్ఆర్ టీ (రెస్క్యూ రూం విత్ రిఫ్రెషర్ ట్రైనింగ్) కేంద్రాలు ప ని చేస్తున్నాయి. ఈ కేంద్రాలు ప్రతి 35 కిలోమీటర్ల పరిధిలో �
దక్షిణాది చిత్రసీమకు మద్దతుగా నిలిచే విషయంలో ఎప్పుడూ ముందుంటుంది కంగనారనౌత్. సౌత్ హీరోల గొప్పదనాన్ని, వ్యక్తిత్వాన్ని కొనియాడుతూ చాలా సందర్భాల్లో సోషల్మీడియాలో పోస్ట్లు చేసిందీ భామ. తాజాగా బాలీవ�
న్యూఢిల్లీ: లిఫ్ట్లో చిక్కుకున్న వివాహ అతిథులను అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. శక్తి నగర్ ప్రాంతంలోని గ్రీన్ లాంజ్ ఫ్యాషన్ మ్యారేజ్ హాల్లో గురువారం రాత్రి ఒక వివాహ
ఉక్రెయిన్లో చిక్కుకొన్న భారతీయ విద్యార్థుల రక్షణకు చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రి జైశంకర్ను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. ‘ఎంతో మంది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి సందేశాలు
ముంబై: సముద్రంలో మునిగిపోతున్న ఒక మహిళను తీర ప్రాంత పోలీసులు కాపాడారు. మహారాష్ట్రలోని ముంబైలో ఈ ఘటన జరిగింది. గేట్వే ఆఫ్ ఇండియా సమీపంలో ఒక బోటులో టూరిస్ట్లు ప్రయాణిస్తుండగా సముద్ర ప్రవాహం తాకిడికి అది
లిమా: హై టెన్షన్ విద్యుత్ వైర్కు చిక్కుకున్న ఒక పావురాన్ని డ్రోన్ సహాయంతో కాపాడారు. పెరూలోని బరాంకాలో ఈ ఘటన జరిగింది. హై వోల్టేజీ సరఫరా అయ్యే విద్యుత్ వైర్కు చుట్టుకున్న దారానికి ఒక పావురం చిక్కుక�
ఎస్సారెస్పీ దిగువన నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం సావెల్ సమీపంలో గోదావరి తీరాన ఉన్న సాంబయ్య ఆశ్రమంలో చిక్కుకున్న ఏడుగురు స్వాములను ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందం రక్షించింది. మంచిర్యాల జిల్లా హాజీప�
ముంబై: మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని ముంబైలో కాలువలపై ఉన్న అనేక వంతెనలు కొట్టుకుపోయాయి. దీంతో పలు ప్రాంతాల్లో అనేక మంది చిక్కుకుపోయారు. సహాయం కోసం ఖార్ఘర్ అగ్నిమాపక కేంద్రానికి పలువ�
బోరు బావి| రాజస్థాన్లోని జాలోర్ జిల్లాలో నాలుగేండ్ల బాలుడు ఆడుకుంటూ బోరు బావిలో పడిపోయాడు. దీంతో అతనిని అందులో నుంచి వెలికితీయడానికి అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు.
ముంబై: ఆక్సిజన్ లేక శ్వాసతీసుకునేందుకు ఇబ్బంది పడుతున్న కరోనా రోగులకు ఆక్సిజన్ సిలిండర్లు సమకూర్చి కాపాడిన పోలీసులు ఇబ్బందుల్లో పడ్డారు. నిబంధనలకు వ్యతిరేకంగా వారు వ్యవహరించినట్లు �