బీజేపీ ప్రచార వాహనం రోడ్డు పక్కన ఉన్న బురదలో చిక్కుకుని కదిలేందుకు మొరాయించింది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రచార వాహనం తాడు సహాయంతో బీజేపీ ప్రచార వాహనాన్ని లాగింది.
ఉపాధి కోసం వెళ్లి ఎడారి దేశంలో ఆగమైన బతుకులకు అమాత్యుడు రామన్న భరోసానిచ్చారు. ఏజెంట్ల మోసంతో దుబాయిలో చిక్కుకొని బిక్కు బిక్కుమంటున్న ఆరుగురు యువకులకు ‘నేనున్నా’నంటూ అభయమిచ్చారు. ప్రత్యేక చొరవ తీసుకొ�
బాలుడు మిస్సింగ్పై కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. పది గంటల్లో కిడ్నాపర్ల ఆచూకీని గుర్తించారు. సోమవారం తెల్లవారుజామున సాయుధ పోలీస్ బృందం ఆ ప్రాంతానికి వెళ్లింది.
అమ్మనాయినల మొకం ఎట్లుంటదో గూడ నాకు తెల్వద్, అనాథనన్న మాట. యాకుత్పురా హాస్టలే నా ఇల్లు. నాతో ఉండే నలుగురు దోస్తులే నా లోకం. మాతం (మొహర్రం) పండుగ మంచిగ జర్గుతదని తెలిస్తే దోస్తులతోని గల్సి సూడనీకి చార్మినా�
పెదమడూరు వాగులో శుక్రవారం రాత్రి అదే గ్రామానికి చెందిన నలుగురు వరదలో చిక్కుకుని తాటిచెట్టు రక్షణలో బిక్కుబిక్కు మంటూ ఉన్న సంఘటన చోటు చేసుకుంది. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రి ఎర్రబెల్లి దయాకర�
మానవ అక్రమ రవాణాకు గురైన, తప్పిపోయిన, భిక్షాటనలో ఉన్న చిన్నారులు, వీధిబాలలు, బాలకార్మికుల జీవితాల్లో తెలంగాణ పోలీసులు ‘ఆపరేషన్ ముస్కాన్'తో చిరునవ్వులు పూయిస్తున్నారు. అలాంటి చిన్నారుల జాడ కనిపెట్టేం�
ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా 33 మంది బాల కార్మికులకు విముక్తి కలిగించామని మెదక్ జిల్లా అదనపు ఎస్పీ బాలస్వామి అన్నా రు. ఆదివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్�
గ్రేటర్లో 4 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. జోనల్ కమిషనర్లతో మేయర్ జోనల్ వారీగా చేపట్టుతున్న
గోదావరి వరద ఉధృతి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకొంటున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వరద ప్రవాహానికి అనేక గ్రామాలకు రోడ్లు పూర్తిగా ధ్వంసం కావడంతో రాకపోకలు బంద్ అ�
ఉత్తర తెలంగాణలో కురిసిన ఊహకు అందని వానలతో అనుక్షణం ప్రభుత్వం అప్రమత్తంగా మెదిలింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా పకడ్బందీగా వ్యవహరించారు. వాతావరణ శాఖ త�
రాష్ట్ర వ్యాప్తంగా వరదల్లో చిక్కుకున్న 19,071 మందిని సురక్షిత ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన 223 శిబిరాలకు తరలించామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తెలిపారు. గురువారం బీఆర్కే భవన్లో భారీ వర్షాలు, సహ�
భారీ వర్షాలు కురిసినా గత అనుభవాల నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగలేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. వార�