కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూమిని కాపాడాలని స్థానిక రామచంద్రారెడ్డి కాలనీవాసులు అధికారులను కోరారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ గ్రీవెన్స్కు వినతులు వెల్లువెత్తాయి. ఈ కార్యక్రమంలో 79 మంది తమ సమస్య
చమురు సంస్థలు ప్రస్తుతం పెట్రోల్పై రూ.10 లాభం పొందుతున్నాయని, అదే సమయంలో డీజిల్పై రూ.6.50 నష్టం భరిస్తున్నాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నివేదిక తెలిపింది. పెట్రోల్పై లాభం వస్తున్నప్పటికీ కంపెనీలు ధరలను తగ�
బయటకు వెళ్లి తిరిగి వస్తానని చెప్పిన వ్యక్తి అదృశ్యమైన సంఘటన అమీన్పూర్ పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది.ఎస్ఐ సుభాష్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.బీరంగూడ వీరారెడ్డి కాలనీ గ్రీన్�
మెట్పల్లి పట్టణంలో దొంగలు హల్చల్ సృష్టించారు. ఒకే రోజు రాత్రి పట్టణంలోని పాత బస్టాండ్, వెల్లుల్ల రోడ్డు, ఏడీబీ బ్యాంకు ప్రాంతాల్లోని 14 దుకాణాల్లో చొరబడ్డారు. దుకాణాల కౌంటర్లను ధ్వంసం చేసి నగదు, వివిధ
వాతావరణంలో వచ్చిన మార్పులతో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఒక్కసారిగా చలి పెరిగింది. మాండస్ తుఫాన్ ప్రభావం ప్రజలకు వణుకు పుట్టిస్తోంది. ఆదివారం మెదక్ జిల్లాలో 19 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. వార�
పాతనగరంలో ప్రభుత్వ భూములపై కబ్జాదారులు కన్నేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో దాదాపు రూ. 50 కోట్ల మేర విలువ చేసే భూములను కొంతమంది సొంతం చేసుకోవడానికి నకిలీ పత్రాలను సృష్టించి హల్చల్ చేస్తున్నారు. పలుకుబడి
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్ త్రైమాసికానికిగాను సంస్థ రూ.2,773 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. విక్రయాలు టాప్ గే�
దేశీయ బీమా దిగ్గజం ఎల్ఐసీ రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. సెప్టెంబర్ త్రైమాసికానికిగాను సంస్థ రూ.15,592 కోట్ల నికర లాభాన్ని గడించింది. పెట్టుబడులపై రాబడి అత్యధికంగా సమకూరడం వల్లనే లాభాలు భారీగా పెర�
దీపావళి పండుగలో అపశ్రుతి దొర్లింది. పటాకులు కాల్చే సమయంలో జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు ఎంత చెప్పినా ప్రజల తీరు మారడం లేదు. దీపావళి పండుగ రోజున పటాకులు కాల్చుతూ 50 మంది కంటికి గాయాలు చేసుకున్నారు. �
భారత్లో ఎంపిక చేసిన నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రాగా ప్రస్తుత 4జీ సేవల కంటే అధిక మొత్తం చెల్లించేందుకు సిద్ధంగా లేమని 5జీకి మారాలనుకునే వారిలో 43 శాతం మంది వెల్లడించారు.
మొన్న ఒక మహిళపై గ్యాంగ్ రేప్.. నిన్న ఒక మైనర్పై గ్యాంగ్రేప్.. నేడు మరో మహిళపై గ్యాంగ్రేప్. ఇదీ ఉత్తరప్రదేశ్లో మహిళలకు ఉన్న రక్షణ. ఇందులో కొన్ని ఘటనలు పోలీస్స్టేషన్కు చేరుతుండగా, అనేకం రికార్డులో
మనిషికి ప్రాణాధారమైన గాలి (ఎయిర్) స్వచ్ఛంగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. ప్రతియేటా హరితహారం పేరుతో కోట్లాది మొక్కలు నాటడం.. పల్లె, పట్టణ ప్రగతితో పారిశుధ్యం మె�
ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి దాఖలైన వివిధ పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఆయా సమస్యలపై అవసరమైతే సీఎంలు, సీఎస్ల స్థాయిలో చర్చలు జరపాలని ధర్మసనం వ్యాఖ్యానించిం
దేశంలో గత ఏడా ది ట్రాఫిక్ యాక్సిడెంట్ల కారణంగా 1.73 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. మొత్తంగా 2021లో 4,22,659 ట్రాఫిక్ యాక్సిడె�