తెలంగాణలో పారిశ్రామిక రంగం ప్రగతి పథంలో పరుగులు తీస్తున్నది. స్వరాష్ట్రం ఏర్పడిన నాటినుంచి ఇప్పటివరకు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్టు అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం (టీఎస్ఐపా
సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్పై దాడికి దిగిన రష్యా దారుణాలు విస్తుగొల్పేలా ఉన్నాయి. మానవ మృగాల్లా వ్యవహరిస్తూ ఉక్రెయిన్ మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన రష్యా సైనికులు.. ఆఖరుకు పురుషులు, బాలురుపై కూడా లైం�
ష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచే వడగాడ్పులు వీస్తున్నాయి. తెలంగాణలో సోమవారం (మే 2) నుంచి వేసవి తీవ్రత మరింత పెరగవచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. పగటి
కైరో: విమానం గాల్లో వెళ్తుడగా పైలట్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. కాక్పిట్లోనే సిగరెట్ వెలిగించాడు. దీంతో మంటలు వ్యాపించడంతో సముద్రంలో విమానం కూలింది. ఈ ప్రమాదంలో అందులోని 66 మంది మరణించారు. ఈజిప్ట్ వ�
కరోనా వైరస్ కేసులు గణనీయంగా తగ్గడం, దేశ వ్యాప్తంగా కొవిడ్-19 నియంత్రణలు గత ఏడాది జులై-సెప్టెంబర్ క్వార్టర్లో పట్టణ నిరుద్యోగి 9.8 శాతానికి తగ్గింది.
గత ఏడాది తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) ద్వారా ప్రభుత్వం 2,370 ఉద్యోగాలు భర్తీచేసింది. పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్లకు సంబంధించిన అభ్యంతరాలను పరిష్కరించి, ఉద్యోగాలకు అభ్యర్థులన
ఊహించని విధంగా భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ ప్రకటన వెలువడగానే విపక్షాలు విలవిల్లాడిపోయాయి. ప్రభుత్వాన్ని విమర్శించడానికి అవకాశాల కోసం తల్లడిల్లిపోయాయి. పీఆర్సీ నివేదికలో పేర్కొన్న గణాంకాలు దొరికాయి. �
ఉన్న ఖాళీలకు అదనంగా 5 వేల ఉద్యోగాలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు భర్తీ ప్రకటన చేశారని ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. బిస్వాల్ కమిటీ రిపోర్టును పట్టుకొని ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్�
దేశంలో అత్యంత సంపన్నులున్న నగరాల జాబితాలో హైదరాబాద్కు రెండో స్థానం దక్కింది. ముంబై తర్వాత భాగ్యనగరంలోనే అత్యధికంగా అపర కుబేరులు (అల్ట్రా-హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ లేదా యూహెచ్ఎన్డబ్ల్యూఐ) ఉన్