ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర వాయవ్య దిశగా కదిలి రాగల 36 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వాయుగుం డం ప్రభావం తెలంగాణపై తక్కువగా ఉంటుందని పేర్�
రాష్ట్రంలో బుధవారం 852 కరోనా కేసులు నమోదయ్యాయి. థర్డ్వేవ్ తరువాత ఇన్ని కేసులు రావడం ఇదే తొలిసారి. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజే 36,764 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 852 మందికి పాజిటివ్గా తేలినట్టు వైద్య ఆర
ఇప్పటికే పలు రాష్ర్టాల్లో వెలుగుచూసిన ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ఉత్తరప్రదేశ్లోనూ కలకలం రేపింది. బరేలీ జిల్లా ఫరీద్పూర్లోని ఓ పందుల పెంపక కేంద్రంలో ఈ ఫీవర్తో 20 పందులు మరణించాయి
కామారెడ్డి జిల్లా ఇందిరానగర్ కాలనీకి చెందిన ఇద్దరు దంపతుల్లో మంకీపాక్స్ వ్యాధి లక్షణాలు బయటపడటం కలకలం రేపింది. దీంతో వారిద్దరిని హైదరాబాద్లోని ఫీవర్ దవాఖానకు తరలించారు
దేశంలో తొలిసారిగా కేరళలో ఆఫ్రికన్ స్వైన్ కేసులు వెలుగుచూశాయి. వయనాడ్ జిల్లా మనంతవాడిలోని పందుల్లో ఈ కేసులను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఓ పందుల పెంపక కేంద్రంలో పెద్ద సంఖ్యలో పందులు మృతిచెందా
ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్న మంకీపాక్స్ భారత్ను కూడా ఆందోళనకు గురిచేస్తున్నది. తాజాగా దేశంలో రెండో కేసు కూడా నమోదైంది. కేరళలోనే రెండోది కూడా వెలుగుచూడటం గమనార్హం. కన్నూర్కు చెందిన 31 ఏండ్ల వ్యక్తి�
146 దేశాలకుగాను భారత్ ర్యాంకు 135 గతంలో పోల్చితే ఐదు స్థానాలే మెరుగు హెల్త్, సర్వైవల్ సూచీలో మరీ దారుణం చిట్టచివరన 146వ స్థానంలో మన దేశం ప్రపంచ ఆర్థిక వేదిక నివేదికలో వెల్లడి జెనీవా, జూలై 13: ఇప్పటికే పలు అంతర�
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో ముంపునకు గురవుతున్న భూములను సర్వే చేసి రిపోర్టు ఇవ్వాలని కలెక్టర్ భవేశ్మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం మహదేవపూర్ మండలం లక్ష్మీ(కన్నెపల్లి)పంప్
రాష్ట్రంలో బుధవారం 563 కరోనా కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 25,801 మందికి పరీక్షలు నిర్వహించగా, 563 మందికి పాజిటీవ్గా తేలినట్టు పేర్కొన్నది. ప్రస్తుతం 4,882 మంది రోగులు ఐసోలేషన్ల
పల్లెల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా వినూత్న కార్యక్రమాలు, వివిధ సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగ�
పలు పోషకాలతో నిండిన బీట్రూట్ ఆరోగ్యాన్ని కాపాడటంలో ముందుంటుంది. కరోనరీ హార్ట్ డిసీజ్తో బాధపడేవారు రోజూ ఓ గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని తాజా అధ్యయనం వెల్ల�
కొవిడ్ మహమ్మారి కారణంగా ముందుకు వచ్చిన గ్రేట్ రిజిగ్నేషన్ ట్రెండ్ భారత్లో ఈ ఏడాది కూడా కొనసాగే అవకాశం ఉన్నదని, రానున్న ఆరు నెలల్లో 86 శాతం మందికి పైగా ఉద్యోగులు రాజీనామా చేసే యోచనలో ఉన్నారని రిక్రూట�
కరోనా మహమ్మారితో గత రెండేండ్లుగా వర్క్ ఫ్రం హోంకు మొగ్గుచూపిన ఐటీ కంపెనీలు వైరస్ వ్యాప్తి తగ్గడంతో కొన్ని కంపెనీలు క్రమంగా కార్యాలయాల బాట పడుతున్నాయి.