సీఎంఐఈ తాజా నివేదికలో వెల్లడి దేశంలో పొట్టచేత పట్టుకుని తిరుగుతున్న కోట్లాది నిరుద్యోగులు చేద్దామంటే కొలువు రాదు.. సాగిద్దామంటే వ్యాపారం లేదు. ఇది.. ఇప్పుడు దేశంలో ఉద్యోగం, ఉపాధి కరువైన కోట్లాదిమంది గోస.
Hyderabad police | ప్రజల్లో పోలీసుల పట్ల ఉన్న నమ్మకాన్ని మరింత పెంచేలా ఈ ఏడాది పని చేశామని రాచకొండ సీపీ మహేశ్భగవత్ అన్నారు. సోమవారం ఎల్బీనగర్లోని ఓ కన్వెన్షన్లో
Omicron | కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అమెరికాలో దడ పుట్టిస్తోంది. అగ్రరాజ్యంలో ఇప్పటివరకు 43 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కానీ ఈ 43 మందిలో రెండు డోసుల తీసుకున్న వారే ఎక్కువ
అమరావతి: ఏపీలో ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ నివేదిక విడుదల కోసంఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాల నాయకులు సచివాలయం వద్ద దాదాపుగా 5 గంటల పాటు
న్యూఢిల్లీ : స్విట్జర్లాండ్తో చేసుకున్న సమాచార మార్పిడి ఒప్పందానికి అనుగణంగా ఆటోమేటిక్ రూట్ ద్వారా స్విస్ బ్యాంకుల్లో భారతీయుల ఖాతాల వివరాలతో కూడిన మూడో విడత జాబితాను సోమవారం భారత్ అందుకుం�
Delta variant | దేశవ్యాప్తంగా 70 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులను గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందులో రెండు కేసులను తెలంగాణాలో కనుగొన్నట్లు పేర్కొంది.
ముంబై,జూన్ 30: దేశంలో కరోనామొదలైనప్పటి నుంచి మహారాష్ట్రలో కరోనా బీభత్సం సృష్టించినవిషయం తెలిసిందే. కేసుల పరంగా మరణాల పరంగా కూడా మహారాష్ట్ర దేశంలో మొదటి స్థానంలో నిలించింది. ముంబై కూడా కరోనా హాట్స్పాట్�
ఢిల్లీ,జూన్ 30:దేశంలో లాభాపేక్షలేని ఆసుపత్రి ఎలా ఉండాలో సూచించే నమూనాపై ఒక సమగ్ర అధ్యయన నివేదికను నీతీ ఆయోగ్ రిలీజ్ చేసింది. దీనివల్ల లాభాపేక్షలేని ఆసుపత్రి నమూనాపై పటిష్టమైన విధాన రూపకల్పనలో సమాచారపరంగ
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ నియంత్రణకు పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించిన సమయంలో సుమారు 73 శాతం మంది వృద్ధులు ఘొరమైన చీత్కారాలు, హేళన, గృహ హింసను ఎదుర్కొన్నారు. ఏజ్వెల్ ఫౌండేషన్ అనే సంస్థ నిర
Union Home Ministry: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం పశ్చిమబెంగాల్లో హింస చెలరేగిన నేపథ్యంలో ఆ రాష్ట్రంలో శాంతిభద్రతలపై నివేదిక సమర్పించాలని గవర్నర్ జగదీప్ ధన్కర్ను
ముంబై : నకిలీ కొవిడ్-19 టెస్ట్ రిపోర్టులు ఇస్తున్న ఓ ప్రైవేట్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమర్గా గుర్తించిన ల్యాబ్ టెక్నీషియన్ గత నెలరోజుల్లో 35 మందికి నకిలీ టెస్ట్ ర�
ప్యోంగ్యాంగ్: తమ దేశం ఇప్పటికీ కరోనా రహితమని ఉత్తర కొరియా మరోసారి ప్రకటించింది. మహమ్మారి ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వ