దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐటీ షేర్లు అత్యంత నిరాదరణకు గురవుతున్నాయి. ఇండస్ట్రీని కృత్రిమ మేధస్సు (ఏఐ) భయాలు వెంటాడుతుండగా.. ఇంచుమించుగా గడిచిన రెండేండ్లలో టాప్-5 ఐటీ కంపెనీల మార్కెట్ విలువ దాదాపు సగాని�
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో కళకళలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం, అమెరికా-ఇరాన్ దేశాల మధ్య శాంతి చర్చలు ఆశావాదంగా ఉంటాయన్న సంకేతాలు మదుపర్లను కొనుగోళ్ల వైపు
రిలయన్స్ ఇండస్ట్రీస్..సోషల్ మీడియా సంస్థ మెటా చేతులు కలిపాయి. వచ్చే రెండేండ్లలో గుజరాత్లోని జామ్నగర్ వద్ద 168 మెగావాట్ల సామర్థ్యంతో డాటా సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నాయి.
Anant Ambani | రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ (Anant Ambani) తన గొప్ప మనసు చాటుకున్నారు. తాము తమ దేశంలోని 80 హిప్పోపొటమస్ (Hippopotamuses) లను చంపాలనుకుంటున్నామని కొలంబియా ప్రభుత్వం చేసిన ప్రకట�
చమురు నుంచి కెమికల్స్ వరకు వ్యాపారాన్ని నిర్వహిస్తున్న దేశీయ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ నిరుత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.16,971 కోట్�
Russian Oil: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం సంస్థలతో పాటు అతిపెద్ద రిఫైనరీ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా రష్యా ఇంధనాన్ని కొనుగోలు చేసేందుకు ఆఫర్లు వెల్లడించడం లేదని తెలిసింది. �
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతుల తనయుడు అనంత్ అంబానీ కోసం ప్రముఖ అమెరికన్ బ్రాండ్ సరికొత్త చేతి గడియారాన్ని తయారు చేసింది. అనంత్ గుజరాత్లో నిర్వహిస్తున్న వంతార అభయ�
రిలయన్స్ ఇండస్ట్రీస్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.18,645 కోట్లు లేదా ప్రతిషేరుకు రూ.13.78 నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసిక�
దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి నష్టాలోకి జారుకున్నాయి. అంతర్జాతీయంగా ప్రతీకార సుంకాలు విధించనుండటంతో మదుపరుల్లో ఆందోళన నెలకొన్నది. ఫలితంగా ఒక్కరోజు భారీగా లాభపడిన సూచీలకు బ్లూచిప్ సంస్థల షేర్లలో భ�
Reliance Industries | గుజరాత్లోని జామ్నగర్ రిఫైనరీ (Jamnagar refinery)కి రష్యా నుంచి చమురు (Russian Oil) కార్గోలు వస్తున్నాయంటూ తెగ ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.
ముకేశ్ అంబానీకి చెందిన సంస్థల్లో మరోసారి ఫేస్బుక్ భారీ పెట్టుబడులు పెట్టింది. ఐదేండ్ల క్రితం రిలయన్స్లో వేలాది కోట్లు ఇన్వెస్ట్ చేసిన సంస్థ..మళ్లీ ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన ఏఐ వెంచర
చమురు నుంచి టెలికాం వరకు సేవలు అందిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.18,165 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడ�