తెలంగాణలో పారిశ్రామిక రంగం ప్రగతి పథంలో పరుగులు తీస్తున్నది. స్వరాష్ట్రం ఏర్పడిన నాటినుంచి ఇప్పటివరకు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్టు అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం (టీఎస్ఐపా
ఒప్పుకున్న భారీ చిత్రాలను ఒక్కొక్కటిగా పూర్తి చేసే పనిలో పడ్డారు స్టార్ హీరో ప్రభాస్. ఒకేసారి ఐదు పాన్ ఇండియా చిత్రాలు లైనప్ చేసుకున్నారాయన. వీటిలో ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ‘సలార్', నాగ
నేను పుట్టి పెరిగిన ముంబయిలోనూ ఇంతటి ప్రేమ, అభిమానాన్ని చూడలేదు. ఇక్కడ వాతావరణం చూస్తుంటే ఓ పండగలా అనిపిస్తున్నది. దక్షిణాది సినిమాలంటే నాకు చాలా ఇష్టం. రజనీకాంత్, కమల్హాసన్, చిరంజీవి, పవన్కల్యాణ్, ఎ
తమిళ హీరో శివకార్తికేయన్ నేరుగా తెలుగు చిత్రంలో నటిస్తున్నారు. ‘ఎస్కే 20’ అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా తెరకెక్కుతున్నది. అనుదీప్ కేవీ దర్శకత్వం వహిస్తున్నారు. మరియా ర్యాబోషప్క నాయిక. సత్యరాజ్ కీల�
కీర్తి కృష్ణ, నిఖిత, మధుబాల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ఏజెంట్ నరసింహా 117’. షాయాజీ షిండే, ప్రదీప్ రావత్, దేవ్గిల్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవ్యసాయి ఫిలింస్ పతాకంపై బి. నరసింహారెడ్డి �
రానా, సాయిపల్లవి జంటగా నటిస్తున్న సినిమా ‘విరాటపర్వం’. డి.సురేష్ బాబు సమర్పణలో ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. వేణు ఊడుగుల దర్శకుడు. జూలై 1న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండ�
‘మన ఊరు-మన బడి, ‘మన బస్తీ- మన బడి’లో భాగంగా ప్రతి సర్కార్ బడుల్లో మౌలిక వసతులు కల్పించనున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మన ఊరు-మన బడి, మన బస్తీ- మన బడి’ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల రూపుర
రాష్ట్రం నుంచి వచ్చేనెల 21తో పదవీ కాలం ముగిసే రెండు రాజ్యసభస్థానాలకు మంగళవారం నోటిఫికేషన్ జారీ అయింది. రెండు స్థానాలకు జరిగే ఎన్నికల్లో పోటీచేసే టీఆర్ఎస్ అభ్యర్థులుగా పార్టీ అధినేత
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి పెరారివళన్ను విడుదల చేయాలని సుప్రీం కోర్టు బుధవారం కీలక తీర్పునిచ్చింది. ఇందుకోసం రాజ్యాంగంలో 142 ఆర్టికల్ కింద తనకున్న అసాధారణ అధికారాలను ఉపయోగించుకొన్నది.
‘కేజీఎఫ్' రెండు భాగాల సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు కన్నడ హీరో యష్. ఆయన నటించిన ‘సంతు స్ట్రైట్ ఫార్వార్డ్' సినిమా శాండల్వుడ్లో ఘన విజయం
శ్రీకాంత్ గుర్రం, హేమలత జంటగా నటిస్తున్న సినిమా ‘నిన్నే చూస్తు’. సుమన్, సుహాసినీ, భానుచందర్ ఇతర కీలక పాత్రలు పోషించారు. వీరభద్ర క్రియేషన్స్ పతాకంపై హేమలతా రెడ్డి నిర్మిస్తున్నారు