బిల్కిస్ బానో లైంగికదాడి కేసు దోషుల విడుదల వ్య వహారంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. దోషుల విడుదలకు గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమ�
మహిళలను గౌరవించాలని ప్రధాని మోదీ ఎర్రకోట మీది నుంచి నిర్దేశించిన రెండు రోజులకే.. రేప్ కేసులో దోషులైన వారిని గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడంపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని తన మాట�
స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల నేపధ్యంలో గుజరాత్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో రేపిస్టులను జైలు నుంచి విడుదల చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బిల్కిస్ బానో కేసు లో దోషులుగా తేలి జైలుశిక్ష అనుభవిస్తున్న 11 మందిని గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం విడుదల చేయడంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ప్రధాని మోదీ, బీజేపీ ఆధ్వర్యంలో ‘నయా భారతం’ నిజమైన రూపం ఇదేన�
ప్రముఖ లాజిస్టిక్ కంపెనీ వీఆర్ఎల్ గ్రూప్ అధినేత డాక్టర్ ఆనంద్ శంకేశ్వర్ జీవిత కథతో వస్తున్న సినిమా ‘విజయానంద్'. నీహాల్ కథానాయకుడిగా నటిస్తున్నారు. వీఆర్ఎల్ ఫిల్మ్ ప్రొడక్షన్ సంస్థ ఈ చిత్ర
రఘునందన్, ఆర్యవర్థన్ రాజ్, శరద్ దద్భావల, ఇంతియాజ్, జెన్నీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘1948 అఖండ భారత్'. ఈ చిత్రాన్ని ఎంవైఎం క్రియేషన్స్ పతాకంపై ఎం.వై మహర్షి నిర్మించారు. డి. ఈశ్వర్ బా�
దక్షిణ భారత దేశంలోని తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, గోవా రాష్ర్టాల్లో జిల్లాలవారీగా ఉన్న ఖనిజ వనరులు, భూగర్భజలాల వివరాలతో కూడిన మ్యాప్లను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) అందుబాటులోకి తెచ�
Inter results | ఇంటర్ ఫలితాలు (Inter results) మంగళవారం వెలువడనున్నాయి. ఫలితాలను ఈ నెల 28న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. మెయిన్స్కు 13,090 మంది అర్హత సాధించారు. ఈ నెల 5న ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది. 11.52 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు
మెదక్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం తరఫున అందజేసే ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. పాఠశాలలు ప్రారంభం రోజు నాటికి విద్యార్థులకు పంపిణీ చేసేలా జిల్ల�