దస్తురాబాద్ మండలంలో మొత్తం 20 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఈ పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 26, 27, డిసెంబర్ 3, 4వ దీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కొత్త ఓటరు నమోదుతో పాటు, ఓటరు కార్డులో మ�
బిల్కిస్ బానోపై లైంగిక దాడి చేసిన వారిని తిరిగి జైల్లో వేయాలని కోరుతూ కర్ణాటక రాష్ట్రంలో సంతకాల సేకరణ చేపట్టారు. 2002 గుజరాత్ అల్లర్ల సందర్భంగా బిల్కిస్ బానో ఇంట్లో చొరబడి ఆమెపై లైంగికదాడి చేసిన 11 మందిన
బిల్కిస్ బానోపై లైంగికదాడికి పాల్పడిన దోషులను విడుదల చేయడంపై గుజరాత్లోని సామాజిక కార్యకర్తలు తీవ్ర నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు. దాహోడ్ జిల్లా రంధిక్పూర్ నుంచి అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమం
పరివార్లో అంతర్యుద్ధం నడుస్తున్నది. బిల్కిస్ బానో రేపిస్టుల విడుదల, దోషులకు సత్కారంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవడంతో.. బీజేపీ, వీహెచ్వీ తమ తప్పును ఒకరిపై ఒకరు నెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి
బిల్కిస్ బానో లైంగికదాడి దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ 130 మందికిపైగా మాజీ బ్యూరోక్రాట్లు శనివారం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్కి బహిరంగ లేఖ రాశారు. ఈ ‘భయానక �
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో సామూహిక లైంగిక దాడి కేసులో దోషులను విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను గురువారం విచారించిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దోషుల వి
బిల్కిస్ బానో లైంగికదాడి కేసు దోషుల విడుదల వ్య వహారంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. దోషుల విడుదలకు గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమ�
మహిళలను గౌరవించాలని ప్రధాని మోదీ ఎర్రకోట మీది నుంచి నిర్దేశించిన రెండు రోజులకే.. రేప్ కేసులో దోషులైన వారిని గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడంపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని తన మాట�
స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల నేపధ్యంలో గుజరాత్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో రేపిస్టులను జైలు నుంచి విడుదల చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.