పాలిటెక్నిక్ విద్యార్థులకు అద్భుత అవకాశం. ఈ ఏడాది నుంచి వీరంతా ఐదేండ్ల లా కోర్సులో చేరేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వ అనుమతి పొందడానికి ప్రతిపాదనలు పంపించారు. దీనిపై సానుకూల నిర్
సీఎం కేసీఆర్ నిరుద్యోగుల పక్షాన నిలబడి వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేయడం చరిత్రాత్మకమని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కొనియాడారు.
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ చరిత్రలో 2022 సంవత్సరం ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో గత ఏడాది అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించామని చెప�
ముసద్దీలాల్ జెమ్స్ జ్యువెలరీ లిమిటెడ్ నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్వాధీనం చేసుకున్న బంగారం, ఇతర ఆభరణాలు, ఆస్తులను వెంటనే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ కలిగి ఉండాలని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ అన్నారు. గురువారం తన చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఓటర్ల తు�
ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ను ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు పరీక్షలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
కేంద్రం నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రావాల్సిన నిధులపై ఢిల్లీలో ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేయాలని ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్రావు, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాక�
దేశవ్యాప్తంగా వైద్య కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్ యూజీ-2023 పరీక్షను వచ్చే ఏడాది మే 7న నిర్వహించనున్నట్టు ఎన్టీఏ వెల్లడించింది
గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం భారీ గా నిధులు విడుదల చేసింది. ఏప్రిల్ నుంచి ఆ గస్టు వరకు 5 నెలల మొత్తం రూ. 1,283.30 కోట్లను ఒకేసారి జమచేసింది. పంచాయతీలకు ప్రతి నెలా రూ.256.66 కోట్లను రాష్ట్ర ప్రభు త్వం జమచేస్తుండగా, ఒకే�
న్యాయం కోసం మళ్లీ ఎదురొడ్డి పోరాడుతానని బిల్కిస్ బానో పేర్కొన్నారు. తనపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన 11 మంది దోషులను సత్ప్రవర్తన కింద గుజరాత్లోని బీజేపీ సర్కారు విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ ఆమె సు
హుజూర్నగర్ పట్టణంలోని ఫణిగిరి గుట్ట వద్ద కొన్నేండ్లుగా అసంపూర్తిగా ఉన్న పేదల గృహ నిర్మాణాల పూర్తికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రూ.30 కోట్లు మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభ�
మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల ముసాయిదాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం 23,816 మంది ఓటర్లు ఉన్నట్టు పేర్కొన్నది