వృత్తిలో తీరిక లేనప్పుడు వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించలేం. దాదాపు సెలబ్రిటీలు అందరికీ ఈ పరిస్థితి ఎదురవుతుంటుంది. తాను మాత్రం ఈ రెండు సందర్భాలను వేరుగా చూశానంటోంది బాలీవుడ్ భామ మాధురీ దీక్షిత్
న్యూఢిల్లీ : దేశంలోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. జూన్ 8వ తేదీ నుంచి జూన్ 15 వరక
ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘చోర్ బజార్'. గెహనా సిప్పీ నాయికగా నటిస్తున్నది. జీవన్ రెడ్డి దర్శకుడు. ఐవీ ప్రొడక్షన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించారు. లవ్,యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కి�
ప్రతాప్ పోతన్, అరవింద్ కృష్ణ, అలీ రెజా, ఊర్వశీరాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘గ్రే’. అద్వితీయ మూవీస్ పతాకంపై కిరణ్ కాళ్లకూరి నిర్మాణంలో దర్శకుడు రాజ్ మాదిరాజు తెరకెక్కిస్తున్నారు. త్వరల�
తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ప్రాముఖ్యత పొందిన సమ్మక్క సారలమ్మ జాతర దేశంలోనే అత్యధికులు పాల్గొనే జాతరల్లో ఒకటిగా మారిందని సినీ నటుడు సుమన్ అన్నారు. ‘సమ్మక్క- సారక్క జాతర చూడపోదాం రండి’ పేరుతో రూపొందిం�
వీరేంద్రబాబు, సంచిత జంటగా నటిస్తున్న చిత్రం ‘చెష్మా రాజ-సెల్ఫీ రాణి’. గౌతమ్ కృష్ణ దర్శకుడు. పి.శ్రీనివాసరావు, రామ్ అవధానం నిర్మాతలు. త్వరలోనే చిత్రం విడుదల
‘ఆకాశం నీ హద్దురా’ ‘జై భీం’ సినిమాలతో చక్కటి విజయాల్ని సొంతం చేసుకున్నారు అగ్రహీరో సూర్య. ఆయన పాండిరాజ్ దర్శకత్వంలో నటిస్తున్న తాజా తమిళ చిత్రం ‘ఈటీ’ (ఎతార్కుం తునిందావన్). సన్ పిక్చర్స్ పతాకంపై కళా�
‘మీలో ఒకడిగా ఈ సినిమాను ఎంజాయ్ చేశా. నాకు నచ్చింది కాబట్టి తప్పకుండా మీ అందరికి నచ్చుంతుందని భావిస్తున్నా. నేను అదృష్టం, జాతకం కంటే కష్టాన్ని నమ్ముకుంటా’ అన్నారు రవితేజ. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చి�
శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. తిరుమల కిషోర్ దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. గురువారం టీజర్ను విడుదల చేశారు