ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఫేషియల్ రికగ్నిషన్ హాజరు(ఎఫ్ఆర్ఎస్) నమోదు ప్రారంభమైంది. 430 కాలేజీల్లో శనివారం నుంచి ఎఫ్ఆర్ఎస్ నమోదుకు శ్రీకారం చుట్టారు.
Farmer ID | భూమి కలిగిన ప్రతీ రైతుకు ఫార్మర్ ఐడి ఉండాలన్నారు ఏఈవో వంశీకృష్ణ. ఈ ఐడీ పదకొండు అంకెలతో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన వివరించారు.
EOL vehicles: రిజిస్ట్రేషన్ ఎక్కడిదైనా.. ఒకవేళ లైఫ్ దాటితే, ఆ వాహనాలకు.. ఢిల్లీలో ఇక నుంచి పెట్రోల్, డీజిల్ పోయరు. జూలై ఒకటో తేదీ నుంచి ఆ రూల్ కఠినంగా అమలు చేయనున్నారు.
మండలంలోని చిగురుమామిడి, రేకొండ, బొమ్మనపల్లి, ఉల్లంపల్లి, కొండాపూర్, నవాబుపేట, ఇందుర్తి, గాగిరెడ్డిపల్లి, ముల్కనూర్ తదితర అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని శు�
సొంతింటి కలను నిజం చేసుకుందామనే సామాన్యులకు కొందరు అక్రమార్కుల ధనదాహం కారణంగా నష్టపోవాల్సి వస్తుంది. రియల్ వ్యాపారులతోపాటు భూముల క్రయవిక్రయాలు జరిపే వారు ప్రజల అవకాశాలను ఆసరాగా చేసుకుని అందిన కాడిక�
జమ్ము-కశ్మీర్ హిమాలయాల్లోని అమర్నాథ్ గుహల్లో మంచు రూపంలో కొలువైన కైలాసనాథుడిని దర్శించేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ యాత్రకు రిజిస్ట్రేషన్లు సోమవారం నుంచి ఆన్లైన్, ఆఫ్లైన్లల�
Amarnath Yatra: అమర్నాథ్ యాత్ర కోసం ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యాయి. నిర్దేశిత బ్యాంకు బ్రాంచీల వద్ద రిజిస్ట్రేషన్ కోసం జనం క్యూకట్టారు. ఈసారి రెండు మార్గాల్లో యాత్ర నిర్వహించనున్నారు. గత ఏ�
ఇండ్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్లలో గురువారం నుంచి నూతన విధానం అమల్లోకి రానుంది. ఇకపై స్లాట్ బుక్ చేస్తేనే రిజిస్ట్రేషన్ అవుతుం ది. ఈ మేరకు రిజిస్ట్రేషన్లలో స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్�
Real Estate | రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నేలకరిచింది. కేసీఆర్ పాలనలో పదేండ్లపాటు జోరు మీదున్న స్థిరాస్తి రంగం ఏడాది నుంచి కుదేలైంది. సాధారణ పరిస్థితికి భిన్నంగా రియల్ రాబడి క్రమంగా తగ్గిపోతున్నది.
సినీహీరో రామ్చరణ్ మంగళవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సందడి చేశారు. తన కొత్త వాహనం రోల్స్ రాయిస్ కారు రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయానికి వచ్చారు.
కొందరు అక్రమార్కులు ఏకంగా చెరువు శిఖాన్నే స్వాహా చేశారు. పక్కనే ఉన్న సర్వే నంబర్తో రిజిస్ట్రేషన్ చేయించి, పట్టా భూమిగా మార్చి, ప్లాట్లు చేసి ఎంచక్కా అమ్మకానికి పెట్టారు.
RG Kar's ex-principal | పశ్చిమ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ (డబ్ల్యూబీఎంసీ) గురువారం కీలక నిర్ణయం తీసుకున్నది. కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ రిజిస్ట్రేషన్ రద్దు చేసింది.
వారసత్వంగా వచ్చిన భూమిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయకుండా ధికారులు తప్పించుకుంటున్నారని మనస్తాపానికి గురైన భగవాన్ అనే రైతు తహసీల్దార్ కార్యాలయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.